Home » JanaSena Party
బీజేపీ, జనసేన అధ్యక్షుల వ్యవహార శైలి అమరావతి రైతుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. ఒకపక్క కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల చిరంజీవిని కలవడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ సందర్భంగా చిరంజీవి అన్న మాటలు రాజక�
టాలీవుడ్ లో Pawan Kalyan స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే..చాలు…ఫ్యాన్స్ చేసే హంగామా అంతాఇంతా కాదు. కొన్ని రోజుల పాటు..సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ వేసి రాజకీయల్లోకి వచ్చారు ఈ గబ్బర్ సింగ్. ప్రస్తుతం ఓ సి�
స్థానిక ఎన్నికల సమరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో జిల్లా నాయకులు, నియోజక వర్గ నాయకులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే.. ఆంధ్రప్రదేశ�
పవన్ కల్యాణ్.. రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అనుకుంటే.. ఇప్పుడు రాజకీయాలే ఆయనకు ప్రత్యామ్నాయంగా మారాయి. దూకుడు మీద ఉన్న సమయంలో ఒక్కసారిగా రాజకీయ రణక్షేత్రం నుంచి దూరమయ్యారు. నిజానికి ఆయన దూరమయ్యారా? దూరం చేశారా? ఆయనే దూరమైతే ఎందుకు దూరమయ్యారు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు..ఆ.. ఇప్పుడు డేట్ ఫిక్స్ చేసుకోవడం ఏంటీ..ఇప్పటికే పలు సినిమాలకు టైం కూడా కేటాయిస్తే..ఇంకా టైం దేనికి అంటారు కదా…సినిమాల్లో నటిస్తూనే..రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు జనసేనానీ. ప్�
జనసేనాని పవన్ కల్యాణ్.. తన స్టేటస్ను తానే తగ్గించుకున్నట్టయ్యిందనే టాక్ మొదలైంది. ఇప్పటి వరకూ తన పార్టీకి తానే బాస్.. తాను చెప్పిందే ఫైనల్. కానీ.. బీజేపీతో కలిసిన తర్వాత తన మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితులు లేవంటున్నారు. ఇప్పటి వరకూ జరిగ�
జనసేనానీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. 2020, జనవరి 11వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మధ్యలో నుంచే లేచి వెళ్లిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ హడావుడిగా ఢిల్లీకి వెళ్లడం..కేంద్ర పెద్దల అపాయింట్ మెంట్ దొరకడమే కారణమని జననేన శ్రేణుల
జనసేన పార్టీకి పసుపులేటి బాలరాజు గుడ్ బై చెప్పే యోచనల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోలీసులు చేసిన బాలరాజు కొంతకాలంగా జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్ �
వైసీపీ ప్రభుత్వం వంద రోజుల పాలనపై నివేదిక ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీపైన, సీఎం జగన్ విధానాల పైన విమర్శలు గుప్పించారు. అయితే వైసీపీ మేనిఫెస్టో మాత్రం చాలా బాగుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేనను రెగ్యులర్ పొలిటికల్ పా�
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంపై జనసేన నేతలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్మీడియాలో జనసేనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు ఆ పార్టీ వెల్లడించ�