Home » Janasena Varahi yatra
వైసీపీ వారు 100కి పైగా ఉన్నారు కాబట్టి వారు కౌరవులేనని అన్నారు. వారు ఓడిపోవడం..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలువ విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పవన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే మాటకు కట్టుబడి ఉన్నానని దాని కోసం ఏదైనా చేస్తానని పదే పదే చెబుతున్నారు.
వారాహి యాత్రకు పోలీసుల తరుపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. యాత్రకు అన్ని అనుమతులు ఇచ్చామని తెలిపారు.