Home » janasena
pawan kalyan : గత ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన జనసేన పార్టీకి కష్టాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఓటమి తర్వాత నేతలంతా ఎవరి దారి చూసుకుంటే జన సైనికులు మాత్రమే సేనానికి అండగా ఉన్నారు. అయ�
Pawan Kalyan: యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్, ప్రముఖ కళా దర్శకులు శ్ర్రీ ఆనంద్ సాయి ఇటీవలే ‘ధార్మిక రత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం స్వీకరించిన సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆనంద సాయిని అభినందించారు.హైదరాబాద్లోని తన కార్యాలయం
Razole assembly constituency: తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిందనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలోని నాయకులు మూడు గ్రూపులు ఆరు వర్గాలుగా విడిపోయి విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ �
pawan kalyan: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీతో దాదాపు 40 నిమిషాలకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. జగన్ ఢిల్లీ పర్యటన అనగానే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రెండు వారాల వ్యవధిలోనే జగన్ రెండోసారి ఢిల్
cpi narayana: సమయానుకూలంగా పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం.. ఆనక చారిత్రక తప్పిదం చేశామంటూ కడిగేసుకోవడం.. మళ్లీ అదే పని చేయడం వామపక్ష పార్టీలకు అలవాటని రాజకీయ వర్గాల్లో వినిపించే వాదనలు. ఇప్పుడు మళ్లీ అదే పల్లవి అందుకున్నారు సీపీఐ సీనియర్ నాయకుడు న
pawan kalyan: ఏపీ రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో వైసీపీ చేరబోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. కొన్ని రోజులుగా ఎన్డీఏలో వైసీపీ చేరిక అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోందట. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర�
Chalo Amalapuram : ఏపీ రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ…బీజేపీ చలో అమలాపురంకు పిలుపునిచ్చింది. అమలాపురంలోని ఆర్డీవో ఆఫీసు వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేపట్టింది. దీంతో పోలీసు శాఖ అప్ర�
ఛలో అంతర్వేది కార్యక్రమంలో జనసేన పాల్గొంటుందని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ వెల్లడించారు. అంతర్వేది ఘటనపై ఆయన స్పందించారు. చలో అంతర్వేది కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొనాలని పవన్ జనసైనికులన
Pawan Kalyan: ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా మారాలని అనుకుంటున్న బీజేపీ కొత్త కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే బలమైన కాపు సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టిన బీజేపీ… ఆ సామాజికవర్గంలో కీలక నేతల్ని తమ వైపు తిప్పుకుంటోంది. ఇక తాజాగా జనసేన అధిన�
ఏపీలో రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లో టీడీపీకి సింపతీతో పాటు కొంత పట్టు కూడా పెరుగుతోందని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నేనున్నానంటూ తెరపైకి వస్తున్నారంట ఆ జాతీయ పార్టీ నే�