Home » janasena
నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఒక అభ్యర్థికి గ్లాసు గుర్తును కేటాయించింది ఈసీ.
ఇంతకీ కాకినాడ సిటీపై అంత ఫోకస్ ఎందుకు? అక్కడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్ గా నడుస్తున్న రాజకీయం ఏంటి?
ఏపీలో కూటమి అభ్యర్థులకు రెబల్స్ టెన్షన్ పట్టుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినప్పటికీ వెనక్కి తీసుకునేందుకు రెబల్స్ ఆసక్తి చూపలేదు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనను సింబల్ కష్టాలు వెంటాడుతున్నాయి.
టికెట్ దక్కకపోవడంతో అధిష్టానంపై గుర్రుగా ఉన్న నేతలు.. ఇండిపెండెంట్ గా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు.
రాష్ట్రంలో 10శాతానికి పైగా సీట్లలో పోటీ చేస్తున్నామని, గ్లాసు సింబల్ ఇతరులకు కేటాయించొద్దని జనసేన ఈసీని కోరింది.
నన్ను ఇరికించడం కోసం, నా ద్వారా లోకేశ్, చంద్రబాబును ఇబ్బంది పెట్టడం కోసం దుర్గారావుని ఈ కేసులో తీసుకెళ్లారు.
ఏపీ ఎన్నికల్లో గెలుపు దిశగా మిత్ర పక్షాలతో ముందుకెళ్తున్నామని పురంధేశ్వరి చెప్పారు.
ప్రజలు పొత్తును ఆహ్వానిస్తున్నారని శివశంకర్ అన్నారు. ఏపీకి అనుభవం ఉన్న నాయకత్వం..
మరోసారి పోలీసుగా కనిపించబోతున్న ఆర్కే నాయుడు. తన కొత్త మూవీ 'ది100' టీజర్ ని జనసేనాని తల్లి అంజనాదేవి లాంచ్ చేసారు.