Home » janasena
గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్థులు పోటీ చేసిన విషయం విదితమే.
ఏపీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. జనసేన కార్యక్రమాల్లో ఉత్సాహం..
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
ఉత్తరాంధ్ర నుంచే పవన్ కల్యాణ్ పోటీ చేస్తే చాలా మంచిదని అన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలి హోదాలో షర్మిల తనను కాంగ్రెస్..
తాను ఏ టిక్కెట్ ఆశించడం లేదని, ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన దగ్గర లేదని నటుడు పృథ్వీ అన్నారు.
గూడూరు ఇంఛార్జిగా ఎమ్మెల్సీ మేరుగ మురళీని వైసీపీ నియమించడంపై అసంతృప్తిగా ఉన్నారు వరప్రసాద్.
కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కూటమిలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్సిగ్నల్ రాగానే.. మూడు పార్టీల మధ్య పొత్తుపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
అన్న జగన్ను ఏకంగా 'జగన్రెడ్డి' అని బహిరంగంగా సంబోధించడం.. ఏపీలో ఎక్కడ చూసినా ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియాదే రాజ్యమంటూ పదునైన విమర్శలు చేయడంతో.. ఆమె చంద్రబాబు చేతిలో పావుగా మారిందని వైసీపీ ఎదురుదాడి చేయాల్సి వచ్చింది.
అయోధ్య రామ మందిరంతో పవన్ కళ్యాణ్ తీసుకున్న సెల్ఫీని షేర్ చేశారు.
ఈ ప్రభుత్వాన్ని అధికారం నుండి దించాలి. అన్ని పార్టీల నుండి నాకు ఆహ్వానం వచ్చింది. రాజశేఖర్ రెడ్డితో నాకు మంచి అనుబంధం ఉంది.