Home » janasena
భీమిలి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైట్ ఇచ్చారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సభ ఏర్పాట్లపై రేపు అనకాపల్లిలో పార్టీ నేతల సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సభలోనే మాజీమంత్రి కొణతాల రామకృష్ణ జనసేన కండువా కప్పుకోనున్నారు.
గోదావరి గడ్డపైనే పొత్తు ప్రకటన విడుదల కావడం.. ఇప్పుడు అదే గోదావరి జిల్లాల్లో సీట్ల సర్దుబాటుపై భిన్నప్రకనటలు చేయడం.. మరిన్ని స్థానాల్లోనూ పోటీ చేయాల్సిందేనంటూ జనసేనానిపై ఒత్తిడి పెరుగుతుండటం హీట్ పుట్టిస్తోంది. అసలు గోదావరి తీరంలో జనసేన
గత ఎన్నికల్లో జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుచుకున్న వైసీపీకి.. ఈ సారి టీడీపీ-జనసేన కూటమి నుంచి గట్టిసవాల్...
పవన్ కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది. ప్రకటించారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారు. జనసేన ప్రకటించిన సీట్ల విషయంలో..
పవన్ కళ్యాణ్ గురించి, ఏపీ రాజకీయాల గురించి, జనసేన గురించి నిహారిక సంచలన వ్యాఖ్యలు చేసింది.
పార్టీ బలంగా ఉన్న విజయవాడ వెస్ట్ను వదులుకోవద్దని టీడీపీ నేతలు ఓవైపు.. బెజవాడ పార్లమెంట్ పరిధిలో ఒక సీటు కచ్చితంగా బీసీలకు కేటాయించాలని బుద్ధా వెంకన్న మరోవైపు డిమాండ్ చేయడంతో అధిష్టానానికి చిక్కులు వచ్చి పడ్డాయి.
నాలుగున్నరేళ్లుగా రాజానగరం, రాజోలు నియోజకవర్గాలకు టీడీపీకి ఇన్ఛార్జిలే లేరని చెప్పారు. జనసైనికుల్లో, పార్టీ నేతల్లో తనపై వస్తున్న వ్యతిరేకతను తగ్గిచేందుకే పవన్..
అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఆశావహుల్లో సందడి ఎక్కువవుతోంది.
వైసీపీలో అభ్యర్థుల మార్పుతోపాటు, సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో ఈసారి కచ్చితంగా గెలుస్తామని అంచనా వేసుకుంటున్న టీడీపీ నాయకులు ఎలాగైనా టికెట్ సాధించాలని ప్రయత్నిస్తున్నారు.