Home » Jantar Mantar
రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యం, గోధుమలు, పంచదారపై కేంద్ర ప్రభుత్వం మా డీలర్లకిచ్చే కమిషన్లో కేజీకి 20 పైసలు మాత్రమే పెంచడం క్రూరమైన హాస్యం. రేషన్ డీలర్లను ఆర్ధిక కష్టాలనుంచి గట్టెక్కించడానికి కేంద్రం సాయం ప్రకటించాలని మేము డిమాండ్ చ
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. సోమవారం కూడా జంతర్ మంతర్ దీక్ష ప్రారంభమైంది. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతో
‘జన్ ఆక్రోష్‘ పేరిట నిర్వహించిన ఈ ర్యాలీలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్తోపాటు ఢిల్లీ ఆప్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘కాశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించడంలో బీజేపీ విఫలమైం
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారని వాపోయారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెగ హస్తినకు తాకింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కథంతొక్కుతున్నారు కార్మికులు. వారికి మద్దతుగా అధికార, ప్రతిపక్షాలు స్వరం కలపుతున్నాయి.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. పూర్తిగా ప్రైవేటీకరణతోనే సంస్థను కాపాడుకోగలమని మోడీ సర్కార్ బలంగా చెబుతుంది. అయితే, రాష్ట్రంలో బీజేపీ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు, క
ఆందోళన పేరుతో హింసాత్మక ఘటనలకు పాల్పడేవారు రైతులు కాదు పోకిరీలు, ఆకతాయిలు అంటూ వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖి రైతులకు క్షమాపణ చెప్పారు.
నూతన వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు.. ప్రభుత్వం ఆ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.