Home » Japan
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై దాడిని భారత్ ఖండించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ట్వీట్ లో ప్రధాని షింజో అబే నా ప్రియ మిత్రుడు అంటూ పేర్కొన్నారు. “నా ప్రియ మిత్రుడు అబే షింజోపై జరిగిన దాడితో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. అంటూ.. Modi ప�
దీని ప్రకారం ఒక అక్వేరియమ్లో పెంగ్విన్స్, ఓట్టర్స్కు తక్కువ ధరలో దొరికే చేపలు పెడుతున్నారు. అయితే, అవి మాత్రం వీటిని తినేందుకు నిరాకరిస్తున్నాయి. హకోనే-ఎన్ అక్వేరియమ్ నిర్వాహకులు ఇంతకుముందు పెంగ్విన్లు, ఓట్టర్స్కు జపనీస్ హార్స్ మ్యాకె�
జపాన్ ఉత్తర ప్రాంతంలో గత వారం రోజులుగా 35 డిగ్రీలకు పైగా ఎండలు నమోదయ్యాయి. నగోయా సిటీతోపాటు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదు కావొచ్చని అంచనా. ఈ స్థాయిలో అక్కడ 1875లో మాత్రమే ఎండలు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.
కీ ఇస్తే కదిలే రోబోలు వేరు..చార్జింగ్ పెడితే కదిలే రోబోలు వేరు. కానీ ఇప్పుడు స్పర్శకు స్పందించే రోబోలు వచ్చేస్తున్నాయి. అచ్చం మనిషిలా ఉండే ఈ రోజులు వాటికి ..గాయమైనా వాటంతట అవే బాగు చేసుకుంటాయి.
టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఫుడ్ వేస్టేజ్తో సిమెంట్ను తయారు చేయొచ్చని నిరూపించారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఇక భవిష్యత్తులో ఏ నిర్మాణాలకు సిమెంట్తో పని ఉండదు.
'పారాలిథెరిజినోసారస్ జపోనికస్' అనే డైనోసార్ జాతి సుమారు 72 మిలియన్ సంవత్సరాల క్రితం క్రెటేషియస్ యుగంలో భూమిపై నివసించిందని రిపోర్టులు చెబుతున్నాయి. థెరిజినోసౌరిడే అని పిలువబడే చిన్న నుంచి పెద్ద శాకాహార థిరోపాడ్ డైనోసార్ల జాతికి చెందినదిగ�
బస్సులు, కార్లు, స్కూటర్లు లారీలు ఇటువంటి వాహనాలు అన్నీ రోడ్లమీద నడుస్తాయి. అదే విమానం..హెలికాప్టర్ అయితే గాలిలో ఎగురుతాయి. మరి రైళ్లు ఎక్కడ నడుస్తాయి? అని అడిగితే.. ట్రాకులమీద నడుస్తాయి అని ఎవ్వరైనా సరే ఠక్కున చెప్పేస్తారు. కానీ కొన్ని చోట్ల �
క్వాడ్ సదస్సులో ఏం చర్చిస్తారు? భారత్పై క్వాడ్ భాగస్వామ్య దేశాలు ఒత్తిడి పెంచే అవకాశం ఉందా..? ప్రధాని మోదీ జపాన్ పర్యటన యుద్ధం విషయంలో భారత్ అభిప్రాయాన్ని ప్రభావితం చేసే అవకాశముందా..? ప్రధాని జపాన్ పర్యటనను ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్�
ఈ పర్యటనలో ప్రధాని మోదీ జపాన్ వ్యాపారవేత్తలతో భేటీ అవుతారు. భారత్లో పెట్టుబడులపై చర్చిస్తారు. జపాన్లోని భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
రెండు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న పీవీ సింధు థాయ్లాండ్ ఓపెన్ 2022 సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జపాన్ కు చెందిన యమగూచిని క్వార్టర్ ఫైనల్లో ఓడించింది. బ్యాంకాక్ వేదికగా శుక్రవారం జరిగిన హోరాహోరీ గేమ్ లో 21-15, 20-22, 20-13 స్కోరు సాధించింది.