Home » Japan
ఒలింపిక్స్ లో విజేతలకు మెడల్స్ ఇస్తారన్న విషయం తెలిసిందే. టాపర్ కి గోల్డ్(స్వర్ణం), సెకండ్ విన్నర్ కి సిల్వర్(రజతం), మూడో విజేతకి బ్రాంజ్(కాంస్యం) మెడల్ ఇస్తారు. అయితే గోల్డ్ మెడల్ లో ఎంత బంగారం ఉంటుంది? అసలు ఈ మెడల్స్ దేంతో తయారు చేస్తారు? ఈ వివ�
2020 లో జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ కరోనా కారణంగా వాయిదాపడి ఈ ఏడాది జరుగుతున్నాయి. విశ్వక్రీడలు జరుగుతున్న వేళ మెడల్స్ గెలుచుకున్న దేశాలు ఆనందపడుతున్నాయి.
కరోనావైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిన తర్వాత రాజధాని టోక్యోతో సహా ఆరు ప్రాంతాల్లో జపాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ)ని ప్రకటించింది.
రగ్బీ మ్యాచ్ లో బాల్ అందించేందుకు ఓ బుల్లి వాహనాన్ని ఉపయోగించారు. జపాన్ కు చెందిన టొయోటా మోటార్స్ తయారు చేసిన ఈ బుల్లి వాహనాలను బాల్ అందించేందుకు గ్రౌండ్ లో దింపారు. ఈ వాహనం సొంతంగా హ్యాండిల్ చేయగలిగే ఒక ట్విట్టర్ ఖాతాను కలిగి ఉంటుంది.
స్కూల్ విద్యార్ధులకు టీచర్లు చేపలను ఇచ్చి వాటిని చక్కగా పెంచాక వాటిని చంపేయమని చెప్పారు.దీంతో పాపం అప్పటి వరకు చేపల్ని ఎంతో ఇష్టంగా పెంచుకున్న వాటిని చంపేయమని చెప్పేసరికి పాపం ఆ విద్యార్ధులు బిక్కమొహాలు వేశారు. అయ్యో..బుజ్జి బుజ్జి చేపల్�
Yamaha EV Vehicles : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్ధ యమహా భారత్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పై దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్ధలకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించిన నేపధ్యంలో యమహా సంస్ధ భారత మార్కెట్లోకి ఈవీల�
టోక్యో ఒలంపిక్స్ 2021 ప్రారంభ వేడుకలో(ఓపెనింగ్ సెర్మనీ) భారతీయ అథ్లెట్లు పాల్గొన్నారు.
జపాన్ లోని ఒలింపిక్ గ్రామంలో కొత్తగా మరో 19మందికి పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో మొత్తం కరోనా కేసులు 100 దాటేశాయి. ఇలా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఒలింపిక్ క్రీడల్ని రద్దు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది ప్రజల నుంచి.
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వం..ఉద్యోగం నుంచి తీసేస్తాం అని వార్నింగ్ఇచ్చిందో కంపెనీ..దీంతో సదరు కంపెనీ షేర్లు మార్కెట్ లో డౌన్ అయిపోయాయి.
ఇరుగుపొరుగు దేశాలతో చైనాకు ఘర్షణ ఇంకా కొనసాగుతోంది.