Home » jatiratnalu
బాధితులతో వీడియో కాల్స్లో మాట్లాడి.. వాళ్లకు ధైర్యం చెబుతూ, తనను సంప్రదిస్తున్న వారికి సహాయం అందిస్తున్నారు నవీన్ పొలిశెట్టి..
బుల్లితెర సెన్సేషన్ జోడీ సుధీర్-రష్మి మరోసారి తెరపై సందడి చేసింది. ఉగాది సందర్బంగా తెలుగు టీవీ ఛానెల్ నిర్వహించిన జాతిరత్నాలు కార్యక్రమంలో సుధీర్-రష్మీ.. సందడి చేశారు.