Home » Jawaharlal Nehru Stadium
దేశవ్యాప్తంగా వాయుకాలుష్యం పెరిగిపోయింది. దీపావళి వేళ ఒక్క రోజులోనే ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయిలో వాయు కాలుష్యం పెరిగింది. ఢిల్లీని కొన్ని గంటల్లోనే పొగ కమ్మేసింది.
పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు యావత్ భారతదేశం అండగా నిలుస్తోంది. వారికి సాయం చేసేందుకు ఎంతో మంది ముందుకొస్తున్నారు. ఇందులో సామాన్యుడి నుండి రాజకీయ, సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన వారున్నారు. తమవంతు సహకారం �