Home » Jawaharlal Nehru Technological University
2021-22 విద్యా సంవత్సరానికి నిర్వహించే.. ఇంజనీరింగ్ పరీక్షలు నేటి నుంచి 25వ తేదీ వరకు జగరనున్నాయి.
ECET : ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం మంత్రి విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ఇందులో ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్ రామ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. 78.65 శాతం మంది అభ్య
EAMCET ఎగ్జామ్ ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహించేందుకు ఎంసెట్ కమిటీ రెడీ అవుతోంది. 9, 10, 11, 14 తేదీల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. కరోనా కారణంగా ఎంసెట్ కమిటీ ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ పరీక్ష నిర్వాహణకు 102 కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో తెల