jayaram muder case

    జయరాం హత్య కేసులో కీలక మలుపు : పీఎస్ నుంచి శ్రిఖా తరలింపు

    February 5, 2019 / 01:47 AM IST

    విజయవాడ : పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. జయరాం హత్య కేసులో అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చేటుచేసుకున్నాయి. కంచికచర్ల పీఎస్ నుంచి శ్రిఖా చౌదరిని పోలీసులు హైదరాబాద్ కు తరలి�

10TV Telugu News