Home » Jayaram Murder case
ప్రముఖ పారిశ్రామికవేత్త, మీడియా సంస్థలను నడిపిన చిగురుపాటి జయరాం హత్య కేసులో ముగ్గురు వ్యక్తులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంచలనం సృష్టించిన జయరాం హత్యకేసులో సినీనటుడు సూర్యప్రసాద్ను, అతని స్నేహితుడు కిశోర్ను, సిరిసిల్ల�
హైదరాబాద్ : జయరాం హత్యతో తనకు సంబంధం లేదని ఆర్టిస్టు సూర్య స్పష్టం చేశారు. ఒక సినిమాకు ఆర్థిక సాయం కావాలని రాకేష్ రెడ్డిని కలిశానని తెలిపారు. తన ఫోన్, రాకేష్ రెడ్డి పోన్, ఇతరులతో ఫోన్ నుంచి కానీ జయరాంతో మాట్లాడలేదన్నారు. జయరాంను తాను ఎప్పుడు చ�
జయరామ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిపై మరో కేసు నమోదు అయింది.
హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ మర్డర్ కేసులో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. జయరామ్ది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని తేల్చారు. పథకం ప్రకారం డాక్యుమెంట్లపై
హైదరాబాద్: వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం బయటపడటం కలకలం రేపుతోంది. 2014, 19 ఎన్ని
ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మరికొందరు పేర్లు బయటికి వచ్చాయి.
చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి.
జయరామ్ హత్యకేసు విచారణలో జూబ్లీహిల్స్ పోలీసులు దూకుడు పెంచారు.
జయరామ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో దర్యాప్తు మొదలైందని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తామని, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న పోలీసు అధికారులను కూడా విచా�