Home » Jayaram
జయరాం హత్య కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రాకేష్ ఎట్టకేలకు నిజాలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు మార్క్ ఇన్వెస్టిగేషన్లో రాకేష్ రెడ్డి హత్యకు సంబంధించిన అనే�
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీని చేధించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మర్డర్లో ఓ సినీ నటుడి హస్తం ఉందనే ప్రచారం జరిగింది. అందులో భ�
హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. జయరాం రాకేశ్ రెడ్డికి రూ.4.5 కోట్లు ఇచ్చాడనే విషయం పచ్చి అబద్దమని పోలీసులు విచారణలో వెల్లడయ్యింది. తాను జయరాంకు ఇచ్చిన డ�
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో రాకేష్ రెడ్డి నిందితుడని ఏపీ పోలీసులు తేల్చారు. అయితే ఈ కేసులో శ్రిఖా ప్రమేయం ఉందంటూ…జయరాం వైఫ్ ఆరోపణలు గుప్పిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెలంగాణ ప�
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసు థ్రిల్లర్ని తలపిస్తోంది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి అని తేల్చినా…లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఏపీ పోలీసులు వెల్లడించారు. ఈ కేసును తెలంగాణ రాష్ట్ర
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసుతో తనకు సంబంధం లేదని శ్రిఖా చౌదరి స్పష్టం చేశారు. ఈ కేసులో అనవసరంగా తనను ఇరికిస్తున్నారంటూ పేర్కొన్నారు. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టి
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసుకు ఫుల్ స్టాప్ పడడంలేదు. రాకేశ్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని పేర్కొన్న ఏపీ పోలీసులు…ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ప్రకటించారు. అయితే…కేసుకు సంబం�
జయరాం భార్య పద్మశ్రీ స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు.
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాంది హత్యేనని పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో పోలీసులు జయరాం ఫ్యామిలీలోని కొంతమంది మెంబర్స్ను ప్రశ్నించారు. వారిలో ప్రధానంగా జయరాం మేనకోడలు శిఖాను వ�