Jayaram

    జయరాం కేసు : నిజం ఒప్పేసుకున్న రాకేష్

    February 15, 2019 / 06:29 AM IST

    జయరాం హత్య కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రాకేష్ ఎట్టకేలకు నిజాలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు మార్క్ ఇన్వెస్టిగేషన్‌లో రాకేష్ రెడ్డి హత్యకు సంబంధించిన అనే�

    జయరాం కేసు : సినీ కమెడియన్ సూర్య విచారణ

    February 15, 2019 / 04:41 AM IST

    ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీని చేధించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మర్డర్‌లో ఓ సినీ నటుడి హస్తం ఉందనే ప్రచారం జరిగింది. అందులో భ�

    జయరామ్ హత్య కేసు : డబ్బు కోసం కాదట..మరెందుకు

    February 14, 2019 / 06:26 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. జయరాం  రాకేశ్ రెడ్డికి రూ.4.5 కోట్లు ఇచ్చాడనే విషయం పచ్చి అబద్దమని పోలీసులు విచారణలో వెల్లడయ్యింది. తాను జయరాంకు ఇచ్చిన డ�

    జయరామ్ హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన రాకేష్ రెడ్డి

    February 13, 2019 / 11:13 AM IST

    చిగురుపాటి మర్డర్ కేసు : నా పరువు పోయింది – శ్రిఖా

    February 7, 2019 / 03:52 PM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో రాకేష్ రెడ్డి నిందితుడని ఏపీ పోలీసులు తేల్చారు. అయితే ఈ కేసులో శ్రిఖా ప్రమేయం ఉందంటూ…జయరాం వైఫ్ ఆరోపణలు గుప్పిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెలంగాణ ప�

    చిగురుపాటి హత్యలో చిక్కుముడులు – 12

    February 7, 2019 / 03:13 PM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసు థ్రిల్లర్‌ని తలపిస్తోంది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి అని తేల్చినా…లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఏపీ పోలీసులు వెల్లడించారు. ఈ కేసును తెలంగాణ రాష్ట్ర

    10tvతో శ్రిఖా చౌదరి : జయరాం మా ఇంటికొచ్చారు..కోటి అడిగారు

    February 7, 2019 / 01:27 PM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసుతో తనకు సంబంధం లేదని శ్రిఖా చౌదరి స్పష్టం చేశారు. ఈ కేసులో అనవసరంగా తనను ఇరికిస్తున్నారంటూ పేర్కొన్నారు. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టి

    జయరాం కేసులో ఉత్కంఠ : జూబ్లిహిల్స్ పీఎస్‌లో నమోదు కాని ఎఫ్ఐఆర్ 

    February 7, 2019 / 11:02 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసుకు ఫుల్ స్టాప్ పడడంలేదు. రాకేశ్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని పేర్కొన్న ఏపీ పోలీసులు…ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ప్రకటించారు. అయితే…కేసుకు సంబం�

    ’శ్రిఖా చౌదరే నా భర్త హత్యకు ప్రధాన సూత్రధారి’ : జయరాం భార్య పద్మశ్రీ 

    February 5, 2019 / 07:57 AM IST

    జయరాం భార్య పద్మశ్రీ స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు.

    శిఖా సోదరిలాంటిది : ‘కబాలి’ నిర్మాత స్పందన

    February 3, 2019 / 06:42 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాంది హత్యేనని పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో పోలీసులు జయరాం ఫ్యామిలీలోని కొంతమంది మెంబర్స్‌ను ప్రశ్నించారు. వారిలో ప్రధానంగా జయరాం మేనకోడలు శిఖాను వ�

10TV Telugu News