Home » Jayashankar Bhupalpally District
ఎస్ఐ భవానీ సేన్ కొంత కాలంగా తనను వేధిస్తున్నట్లు బాధితురాలైన మహిళా కానిస్టేబుల్ పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.
చెన్నూర్ మండలం, లంబాడిపల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, పెళ్లికి ఒక రోజు ముందు.. బుధవారం పెళ్లి కూతురు అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొ�
పైనుంచి చేపలు కింద పడటం ఒక ఆశ్చర్యం కలిగించే అంశం అయితే, అవి చూడటానికి చాలా భయంకరంగా ఉండటం మరో ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ చేపలు వింత ఆకారంలో ఉన్నాయి. చూడటానికి భయానకంగా ఉన్నాయి.
wife kills husband with the help of father : కుటుంబ కలహాలతో ఓ భార్య తండ్రిసహాయంతో భర్తను హత్యచేసింది. భర్త కనిపించటంలేదని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉండగా భర్తకు కర్మకాండలు నిర్వహించి దొరికిపోయిన ఉదంతం జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో జరిగింది
woman accidentally falls into well and dies : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన తాత లక్ష్మి(55) అనే మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. గ్రామానికి చెందిన లక్ష్మి రోజువారీగా తమకున్న వ్యవసాయ పనుల నిమిత్తం గుర
పిల్లలను పెంచి పెద్ద చేశారు. అందరికీ పెళ్లిళ్లు చేసి తమ బాధ్యతను పూర్తి చేశారు. ఎవరిపైనా ఆధారపడకూడదనే ఉద్దేశ్యంతో..ఏడు పదుల వయస్సులో కాయకష్టం చేసి బతుకుతున్నారు. కానీ..వారికి అవమానాలు ఎదురయ్యాయి. అప్యాయత దక్కడం లేదని అనుకున్న ఆ వృద్ధ దంపతుల�