Home » Jayesh Ranjan
ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు మోసపోతున్నారని అన్నారు తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్. హైదరాబాద్లోని ఐఎస్బీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణ ఒలింపిక్ అసోసేయేషన్ ఎన్నికల్లో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. ప్రెసిడెంట్ పదవి పోటీకి జయేశ్ రంజన్ కు లైన్ క్లియర్ అయింది.