Home » JEE Main 2019
జేఈఈ మెయిన్స్ తుది విడత పరీక్ష ఇవాళ(7 మార్చి 2019) జరగనుంది. ఎన్ఐటీలో ప్రవేశానికి, జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించేందుకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) ఈ పరిక్షను నిర్వహిస్తోంది. మొదటి రోజు బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్
జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో (BE/B-TECH) కోర్సుల్లో ప్రవేశానికి JEE మెయిన్స్–2019 పరీక్షలను ఏప్రిల్ 8 నుంచి 12 విడతల్లో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. (B.Arch/B.Planning) కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష నిర�
2019, జనవరి 8 వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన JEE Main పేపర్-1, పేపర్-2 పరీక్షల క్వశ్చన్ పేపర్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జనవరి 14వ తేదీ సోమవారం రిలీజ్ చేసింది.