Home » Jeeyar Educational Trust
పద్మభూషణ్ అవార్డు అందుకున్న తరువాత చినజీయర్ స్వామి మాట్లాడారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లకు లభించిన సత్కారమే ఈ అవార్డు అన్నారు.