Home » JeM Chief Masood Azhar
అతడు అఫ్గాన్ లో లేడని, నిజానికి పాక్ లోనే ఉన్నాడని తాలిబన్ల ప్రతినిధి జబివుల్లా ముజాహీద్ చెప్పాడు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పాకిస్థాన్ కు చెందిందని అన్నాడు. పాక్ చెబుతున్న విషయాల్లో నిజం లేదని చెప్పాడు. అఫ్గాన్ విదేశాంగ శాఖ కూడా పాక్ చేసిన ప�
జైషే-ఈ-మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అష్గర్ ను పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన 44 మంది ఉగ్రవాదులను పాక్ అదుపులోకి తీసుకుంది.
పాకిస్తాన్ మీడియా కొత్త డ్రామా ఆడింది. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ చనిపోయాడు అని సోషల్ మీడియాలో దుష్ప్రచారం