Home » Jesus Christ
ఏసుక్రీస్తులా చనిపోయి సమాధి నుంచి బతికి వస్తానంటూ సమాధి సిద్ధం చేసుకున్నాడు ఓ పాస్టర్. దీని కోసం ఓ గొయ్యి కూడా సిద్ధం చేసుకున్నాడు.
దేవుడి కృప అందరి మీద ఉండాలంటూ.. దేశ ప్రజలు అందరికీ, ‘ఈస్టర్ శుభాకాంక్షలు’ తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఏసుక్రీస్తు ధర్మబద్ధమైన బోధనలను మనం గుర్తుంచుకోవాలని, సామాజిక సాధికారతపై ఏసుక్రీస్తు చెప్పిన బో�
శ్రీవారి సన్నిథిలో సిలువ గుర్తుల కలకలం సృష్టిస్తున్నాయి. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో ఉన్న చెట్లకు ఏసుక్రీస్తు శిలువ గుర్తులు కలకలం సృష్టిస్తున్నాయి. చెట్లకు వేసి ఉన్న శిలువ గుర్తులను గమనించిన హాస్పిటల్ సిబ్బంది వాటిని చెరిపివేశారు. కా�
నాలుగేళ్ల పాప అనారోగ్యంతో చనిపోయింది. కళ్లముందే పాప మరణించడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కన్న పేగు బంధాన్ని వీడలేక కన్నీరుమున్నీరుయ్యారు. తమ పాప చనిపోలేదని, మరుసటి రోజు ఉదయమే లేచి వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. మృతిచెందిన పా�