-
Home » jewellers
jewellers
పసిడి కొంటున్నారా? ధరలు పెరుగుతుండడంతో మీ కోసం బంగారం వ్యాపారులు ఏం చేస్తున్నారో తెలుసా?
గోల్డ్ జ్యుయెలరీ కంపెనీ ఆదాయంలో 60% వివాహాలకు సంబంధించిన కొనుగోళ్ల నుంచే వస్తుందని కేరళలోని కల్యాణ్ జ్యుయెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ కల్యాణ రామన్ అన్నారు.
Akshaya Tritiya: అక్షయ తృతీయ ఎఫెక్ట్.. జోరుగా ఆభరణాల విక్రయాలు.. గతంతో పోలిస్తే ..
అక్షయ తృతీయ పర్వదినం అంటేచాలు మహిళలు బంగారం దుకాణాల వద్ద ప్రత్యక్షమవుతారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. ఎన్నో ఏళ్లుగా...
Gold Imports : వామ్మో… ఏకంగా 91 టన్నులే.. భారీగా పెరిగిన బంగారం దిగుమతులు
బంగారానికి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంది. దాన్ని ఖరీదైన ఆభరణంగానే కాదు.. సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ గా కూడా చూస్తారు. అందుకే పసిడికి అంత గిరాకీ. ఇక భారతీయుల విషయానికి వస్తే పుత్తడి
Gold : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.100 కే గోల్డ్..!
అసలే బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రూ.100కే గోల్డ్ అమ్ముతారంటే నమ్మడం కొంచెం కష్టమే. కానీ, ఇది నిజమే. రూ.100కే బంగారం అమ్మేందుకు జువెలరీ కంపెనీలు..
Nation Strike : ఆగస్టు 23న దేశవ్యాప్తంగా సమ్మె
బంగారు నగలపై హాల్ మార్కింగ్ ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 23న దేశవ్యాప్తంగా ఉన్న జువెలరీ వ్యాపారులు..
పెట్టుబడిదారుల డబ్బుతో పరారీ..గుడ్ విన్ జ్యూవెలర్స్ ఓనర్స్ పై కేసు నమోదు
కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్లను మోసం చేసి బిచాణా ఎత్తేసిన గుడ్విన్ జ్యువెల్లరీ సంస్థ యజమానులు సునీల్ నాయర్,సుధీర్ నాయర్ లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకర్షణీయ వడ్డీ, ఇతర ఆఫర్లతో ఆకట్టుకుని, పెద్దమొత్తంలో డబ్బులు దండుకుని పారిపోయార�
దంతే రష్ : కొనుగోలుదారులతో బంగారం దుకాణాలు కళకళ
ధన త్రయోదశినే ధన్ తేరస్ అంటుంటారు. మార్వాడీలు కొత్త పద్దు పుస్తకాలకు లక్ష్మీ పూజ చేస్తారు. దీపావళి పర్వదినానికంటే ముందు వచ్చే ధన్ తేరస్ను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. బంగారు ఆభరణాల దుకాణాల యజమానులు వినియోగదారులను ఆకర్షించడానికి �
అక్షయ తృతీయ : మూడేళ్ల తర్వాత పెరిగిన బంగారం విక్రయాలు, ఆనందంలో వ్యాపారులు
అక్షయ తృతీయ రోజున బంగారం షాపుల యజమానులు పండగ చేసుకున్నారు. అక్షయ తృతీయ రోజున దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు భారీ స్థాయిలో జరిగాయి. 2018తో పోలిస్తే