Home » jewellery
కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దొంగతనం చేసిన తర్వాత..వృద్ధ దంపతులకు కాళ్లు మొక్కి..మరలా ఇచ్చేస్తాం అంటూ వెళ్లిపోయారు దొంగలు.
నేడు బంగారు దుకాణాల బంద్
పసిడి ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. దేశంలో పుత్తడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు తగ్గుతూ వ
దేశంలోని బంగారం ప్రియులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. దాదాపు నాలుగు వారాల
పసిడి ధర రోజు రోజుకి ఎగబాకుతోంది. మరోసారి బంగారం రేటు పెరిగింది. వెండి కూడా అదే బాటలో వెళ్తోంది. 22 క్యాకెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.320 పెరిగి
బంగారం ధరల్లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజులుగా పుత్తడి ధరలు దిగివచ్చాయి. దీంతో భారీ ఎత్తున కొనుగోళ్లు జరిగాయి.
Woman steals jewellery : పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఎన్నో సంబంధాలు చూశాడు. కానీ..ఏ ఒక్కటి కుదరలేదు. దీంతో అతను మనోవేదనకు గురయ్యాడు. తనకు జీవితంలో పెళ్లి అవుతుందా ? అని మనస్సులో మథనపడుతూ వచ్చాడు. చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు. ఎదురు కట్నం ఇచ్చి..పేదింటి యువ
Jewellery in garbage: చెత్తలో పాత పర్సు అని పారేసుకున్న మహిళ తర్వాత రియలైజ్ అయింది. అందులో రూ.3కోట్ల విలువైన బంగారం ఉందనే విషయం తెలుసుకోగలిగింది. మహారాష్ట్రలోని పూణెలో ఉంటున్న రేఖా సులేకర్ దీపావళి సందర్భంగా ఇల్లు క్లీన్ చేస్తూ.. పాత పర్సుని చెత్త యార్డ్ ల�
పెళ్లంటే ఒకరితో ఏర్పడే బంధం.. ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి బతుకుతామనే నమ్మకం అనే వాటిని పక్కకు పెట్టేసింది ఆ మహిళ. పెళ్లిని కూడా డబ్బు సంపాదించడం కోసం వాడేసింది. పలువురిని పెళ్లి చేసుకుని వాళ్లు పెట్టిన బంగారంతో ఉడాయించింది. భర్త కోసం భార్య �