Home » Jhansi Medical College
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పది మంది నవజాత శిశువులు సజీవదహనమయ్యారు. మరో 16మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.
తీవ్రంగా గాయపడ్డ శిశువులకు చికిత్స అందిస్తున్నారు.