Jharkhand

    TV చూస్తున్న ఐదుగురు పిల్లల్ని భవనం మీదకు లాక్కెళ్లి విసిరేసిన మహిళ

    November 2, 2020 / 03:56 PM IST

    Jharkhand ; అది జార్ఖండ్ రాష్ట్రం. సాహెబ్ గంజ్ పట్టణంలోని బిహారీ లాల్ మండల్ ఏరియా. ఆ ఏరియాలో ఉన్న ఓ బిల్డింగ్ లోని రెండో అంతస్తులు 10మందిపిల్లలు టీవీ చూస్తున్నారు. సడెన్ గా వచ్చిన ఓ మహిళ ఆ 10మంది పిల్లల్లో ఒక్కొక్కరినీ భవనం పైకి తీసుకెళ్లి కిందకు విసిర

    ట్యూషన్ కు వెళ్లి వస్తున్న గిరిజన బాలికపై అత్యాచారం, హత్య ?

    October 18, 2020 / 09:46 AM IST

    Class 5 student gangraped : దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. కిరాతకంగా, ఒళ్లు గొగురుపొడిచే విధంగా..దారుణలకు తెగబడుతున్నారు. యూపీలో జరిగిన ఘటనపై దేశ వ్యాప్తంగా..ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న క్రమంలో..ఇతర రాష్ట్రాల్లో అత్యాచారాలు, హత్య ఘటనలు చోటు చే�

    చెప్పారు.. చేస్తున్నారు: పేద ప్రజలకు రూ.10కే చీర, లుంగీ

    October 17, 2020 / 09:52 AM IST

    Jharkhand:సీఎం హేమంత్ సోరెన్ పేదలకు వస్త్రాలపై సబ్సీడి ఇచ్చారు. ఇందులో భాగంగానే పేదరికానికి దిగువగా బతుకీడుస్తున్న కుటుంబాలకు సబ్సీడి ధర రూ.10కే ధోతీలు, లుంగీలు, చీరలు సంవత్సరానికి రెండు సార్లు ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎం సోరెన్ అధ్యక్షతన జరిగిన ర�

    అమానుషం : చేతబడి నెపంతో ముగ్గురు మహిళలు, పురుషుడిని నగ్నంగా ఊరేగించారు

    October 10, 2020 / 08:29 AM IST

    Practising Witchcraft in Jharkhand Village : టెక్నాలజీ విపరీతంగా పెరిగి పోయి ప్రపంచం మొత్తం అర చేతిలో ఇమడి పోయే రోజుల్లో కూడా చేతబడి చేస్తున్నారనే నెపంతో ముగ్గురు మహిళలు, ఒక వ్యక్తిని గ్రామస్తులు నగ్నంగా గ్రామమంతా ఊరేగించారు. జార్ఖండ్ రాష్ట్రం, గర్హ్వా జిల్లా నారాయణ�

    జంటకు బట్టలు విప్పించి.. మెడలో చెప్పులు దండలు

    September 26, 2020 / 10:06 PM IST

    జార్ఖండ్ లోని సహీబ్‌గంజ్ గ్రామ పంచాయతి ఓ జంటకు ఇచ్చిన తీర్పు చాలా దారుణం. మెడలో చెప్పుల దండ వేయడంతో పాటు బట్టలు విప్పించి ఊరేగించారు. కొందరు జోక్యం చేసుకుని విషయాన్ని కాంప్రమైజ్ చేశారు. సీన్ లోకి పోలీసులు ఎంటర్ అవడంతో ఆ జంట సేఫ్ అయింది. సహీబ్

    ప్రియుడితో కల్సి భర్తను చంపిన భార్య…. ఆమెతో సహా ముగ్గుర్ని చంపిన గ్రామస్తులు

    September 18, 2020 / 09:13 PM IST

    పర పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవటం నేరంగా భావించారు ఆ ఊరి ప్రజలు. ప్రియుడితో కల్సి భర్తను హత్య చేసిన భార్యను, ఆమెకు సహకరించిన మరో ఇద్దరికి ఊరివేసి శిక్షించారు. జార్ఖండ్ లో ఈ దారుణం జరిగింది. జార్ఖండ్ లోని గుమ్లా జిల్లా డెంగార్దిహ్ గ్�

    సాధ్వి పై నలుగురు దుండగుల సామూహిక అత్యాచారం

    September 9, 2020 / 04:01 PM IST

    జార్ఖండ్ లోని  ఒక ఆశ్రమంలో మహిళా సాధువుపై నలుగురు దుండగులు అత్యాచారం చేశారు. గొడ్డా జిల్లాలోని పాత్వారా గ్రామంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ఆశ్రమంలోకి సోమవారం రాత్రి నలుగురు దుండగులు ప్రవేశించారు. వారు బలవంతంగా ఆశ్రమంలోకి  ప్రవేశించి అక్

    గర్భవతైన భార్యను టీచర్ పరీక్ష కోసం స్కూటీపై 1300 కిలోమీటర్లు తీసుకెళ్లాడు..

    September 5, 2020 / 09:07 AM IST

    జార్ఖండ్‌లో నివసిస్తున్న ఓ మహిళ.. టీచర్ కావాలనే కలతో మధ్యప్రదేశ్‌లో ప్రాథమిక విద్య డిప్లొమా కోర్సు చేస్తోంది. కరోనా కారణంగా ఇంతకాలం వాయిదాపడిన రెండో ఏడాది పరీక్షలు జరుగుతుండటంతో వాటికి హాజరయ్యేందుకు పెద్ద సాహసం చేసింది. ప్రస్తుతం 7నెలల గర�

    కరోనా వార్డులో నోరు మూసి మహిళా కానిస్టేబుల్ పై తోటి ఉద్యోగి అత్యాచారం

    August 26, 2020 / 01:41 PM IST

    కరోనా వార్డులో మహిళా కానిస్టేబుల్ పై తోటి ఉద్యోగి అత్యాచారం జరిపాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆమె కేకలు వేయకుండా..నోరు మూసి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చట్టాలను రక్షించాల్సిన వ్యక్తి..బాధితులకు అండగా ఉండాల్సిన కానిస్టేబ�

    దేవుడి దర్శనం చేసుకుంది..కోడలు కోసం నాలుక కోసుకుంది

    August 18, 2020 / 02:14 PM IST

    కోడలు కోసం నాలుక కోసుకుంది. దేవుడి దర్శనం చేసుకున్న అనంతరం తప్పిపోయిన కోడలు క్షేమంగా ఇంటికి రావాలని దేవుడిని ప్రార్థిస్తూ…ఓ మహిళ తన నాలుకను కోసుకుంది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని Seraikela-Kharsawan జిల్లాలో NIT క్యాంపస్ లో చోటు చేసుకుంది. ఆసుపత్రికి వ�

10TV Telugu News