Home » Jharkhand
Jharkhand ; అది జార్ఖండ్ రాష్ట్రం. సాహెబ్ గంజ్ పట్టణంలోని బిహారీ లాల్ మండల్ ఏరియా. ఆ ఏరియాలో ఉన్న ఓ బిల్డింగ్ లోని రెండో అంతస్తులు 10మందిపిల్లలు టీవీ చూస్తున్నారు. సడెన్ గా వచ్చిన ఓ మహిళ ఆ 10మంది పిల్లల్లో ఒక్కొక్కరినీ భవనం పైకి తీసుకెళ్లి కిందకు విసిర
Class 5 student gangraped : దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. కిరాతకంగా, ఒళ్లు గొగురుపొడిచే విధంగా..దారుణలకు తెగబడుతున్నారు. యూపీలో జరిగిన ఘటనపై దేశ వ్యాప్తంగా..ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న క్రమంలో..ఇతర రాష్ట్రాల్లో అత్యాచారాలు, హత్య ఘటనలు చోటు చే�
Jharkhand:సీఎం హేమంత్ సోరెన్ పేదలకు వస్త్రాలపై సబ్సీడి ఇచ్చారు. ఇందులో భాగంగానే పేదరికానికి దిగువగా బతుకీడుస్తున్న కుటుంబాలకు సబ్సీడి ధర రూ.10కే ధోతీలు, లుంగీలు, చీరలు సంవత్సరానికి రెండు సార్లు ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎం సోరెన్ అధ్యక్షతన జరిగిన ర�
Practising Witchcraft in Jharkhand Village : టెక్నాలజీ విపరీతంగా పెరిగి పోయి ప్రపంచం మొత్తం అర చేతిలో ఇమడి పోయే రోజుల్లో కూడా చేతబడి చేస్తున్నారనే నెపంతో ముగ్గురు మహిళలు, ఒక వ్యక్తిని గ్రామస్తులు నగ్నంగా గ్రామమంతా ఊరేగించారు. జార్ఖండ్ రాష్ట్రం, గర్హ్వా జిల్లా నారాయణ�
జార్ఖండ్ లోని సహీబ్గంజ్ గ్రామ పంచాయతి ఓ జంటకు ఇచ్చిన తీర్పు చాలా దారుణం. మెడలో చెప్పుల దండ వేయడంతో పాటు బట్టలు విప్పించి ఊరేగించారు. కొందరు జోక్యం చేసుకుని విషయాన్ని కాంప్రమైజ్ చేశారు. సీన్ లోకి పోలీసులు ఎంటర్ అవడంతో ఆ జంట సేఫ్ అయింది. సహీబ్
పర పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవటం నేరంగా భావించారు ఆ ఊరి ప్రజలు. ప్రియుడితో కల్సి భర్తను హత్య చేసిన భార్యను, ఆమెకు సహకరించిన మరో ఇద్దరికి ఊరివేసి శిక్షించారు. జార్ఖండ్ లో ఈ దారుణం జరిగింది. జార్ఖండ్ లోని గుమ్లా జిల్లా డెంగార్దిహ్ గ్�
జార్ఖండ్ లోని ఒక ఆశ్రమంలో మహిళా సాధువుపై నలుగురు దుండగులు అత్యాచారం చేశారు. గొడ్డా జిల్లాలోని పాత్వారా గ్రామంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ఆశ్రమంలోకి సోమవారం రాత్రి నలుగురు దుండగులు ప్రవేశించారు. వారు బలవంతంగా ఆశ్రమంలోకి ప్రవేశించి అక్
జార్ఖండ్లో నివసిస్తున్న ఓ మహిళ.. టీచర్ కావాలనే కలతో మధ్యప్రదేశ్లో ప్రాథమిక విద్య డిప్లొమా కోర్సు చేస్తోంది. కరోనా కారణంగా ఇంతకాలం వాయిదాపడిన రెండో ఏడాది పరీక్షలు జరుగుతుండటంతో వాటికి హాజరయ్యేందుకు పెద్ద సాహసం చేసింది. ప్రస్తుతం 7నెలల గర�
కరోనా వార్డులో మహిళా కానిస్టేబుల్ పై తోటి ఉద్యోగి అత్యాచారం జరిపాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆమె కేకలు వేయకుండా..నోరు మూసి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చట్టాలను రక్షించాల్సిన వ్యక్తి..బాధితులకు అండగా ఉండాల్సిన కానిస్టేబ�
కోడలు కోసం నాలుక కోసుకుంది. దేవుడి దర్శనం చేసుకున్న అనంతరం తప్పిపోయిన కోడలు క్షేమంగా ఇంటికి రావాలని దేవుడిని ప్రార్థిస్తూ…ఓ మహిళ తన నాలుకను కోసుకుంది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని Seraikela-Kharsawan జిల్లాలో NIT క్యాంపస్ లో చోటు చేసుకుంది. ఆసుపత్రికి వ�