Home » Jharkhand
జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లా పాకుబెరా గ్రామంలో దారుణం జరిగింది. మామిడి పండ్ల కోసం ఇద్దరు అక్కలు చెల్లినే చంపేశారు.
జార్ఖండ్లో కరోనావైరస్ వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో 18-44 ఏళ్ల గ్రూపుకు మూడు రోజుల వ్యాక్సిన్ మాత్రమే మిగిలి ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చెప్పారు.
మరో తుపాను గండం దూసుకొస్తోంది. పశ్చిమ తీరంలో తౌటే తుపాను విలయం ఇంకా మరిచిపోకముందే తూర్పు తీరంలో ‘యాస్’ తుపాను విరుచుకుపడనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం(మే 23,2021) ఉదయం వాయుగుండంగా మారింది.
రూల్స్ ప్రజలకు మాత్రమే.. పోలీసులకు కాదు. పబ్లిక్ రోడ్లపై ఎవరైనా పోలీస్.. రూల్స్ బ్రేక్ చేస్తే అనుకునే మాట ఇది. కంప్లైంట్ చేసినా ఎక్కువ శాతం వాళ్లపై యాక్షన్ తీసుకునేది చాలా తక్కువ సార్లే.
తన స్నేహితుడి కోసం ఓ వ్యక్తి చాలా రిస్క్ చేశాడు. అతడు చూపిన తెగువపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. నిజమైన స్నేహితుడు అంటే ఇలా ఉండాలని కితాబిస్తున్నారు. కరోనా బారిన పడి శ్వాస తీసుకోవడానికి తన స్నేహితుడు ఇబ్బంది పడుత
కోవిడ్ రోగులకు ఉచితంగానే..తన ఆటోలో ప్రయాణించవచ్చని జార్ఖండ్ రాంచీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ చెబుతున్నాడు.
Jharkhand girl getting robbed and thrashed by facebook lover : ఫేస్ బుక్ లో పరిచయం అయిన స్నేహితులు ప్రేమికులుగా మారారు. మూడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన వాళ్లు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో ప్రియుడు తన ప్రియురాలిని పెళ్లి చ�
woman two children murder : జార్ఖండ్లో గర్హ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. చిన్న పిల్లలని కూడా చూడకుండా తల్లితో పాటు ఇద్దరు చిన్నారులను అత్యంత దారుణంగా నరికిపారేశారు దుండగులు. జాతా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను, ఆమె ఇద్ద�
కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
జార్ఖండ్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు కారణంగా బెడ్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఓ కొవిడ్ పేషెంట్ను ..