Home » Jharkhand
బొగ్గుగనిలో అక్రమ తవ్వకాలకు వెళ్లిన అరుగులు వ్యక్తులు ప్రమాదవశాత్తు చిక్కుకుపోయారు. ఎలాగోలా కష్టపడి ఇద్దరు వ్యక్తులు బయటకు రాగ.. మరో నలుగురు 20 గంటలు శ్రమించి బయటపడ్డారు.
బీహార్, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ భారతదేశంలోని పేద రాష్ట్రాలుగా అవతరించాయి. గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసన బహుముఖ పేదరిక సూచీ(MPI)పేరుతో గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసిన
శనివారం తెల్లవారుజామున జార్ఖండ్లోని ధన్బాద్ డివిజన్లో రైల్వే ట్రాక్పై పేలుడు జరిగింది. డీజిల్ ఇంజన్ వస్తున్న సమయంలో దుండగులు పేలుళ్లకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమకు కులం, మతం లేవంటారు. వయసుతో సంబంధం లేదంటారు. ఎవరు ఎవరిని ఎందుకు ప్రేమిస్తారో తెలీదు. ఏ ఇద్దరి మధ్య ఎప్పుడు చిగురిస్తోంది కూడా తెలీదు. అలా.. ప్రేమ
జార్ఖండ్లోని సింగ్భూమ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.1గా నమోదైంది.
వివాహేతర సంబంధం ఉందనే కారణంతో వివాహితను, యువకుడిని నగ్నంగా ఊరేగించారు. ఈ అమానవీయ ఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది.
జార్ఖండ్లో పండుగ పూట విషాదం నెలకొంది. చెరువులో పడి ఏడుగురు బాలికలు మృతి చెందారు. ఈ దుర్ఘటన లతేహార్ జిల్లాలో జరిగింది. ‘కర్మ పూజ’ కోసం వెళ్లిన సమయంలో ఈ విషాదకర ఘటన చేటు చేసుకుంది.
జార్ఖండ్ లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను అత్యంత దారుణంగా శిక్షించారు. ఆమెని తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత మెడలో చెప్పుల
ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం, చంపుకోవడం గురించి విన్నాము, చూశాము. కానీ, అక్కడ సీన్ రివర్స్ అయ్యింది...
దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 24 మంది మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు.