Home » Jharkhand
ఝార్ఖండ్ లోని త్రికూట పర్వతాల్లో రోప్ వే ప్రమాదం సంభవించింది. త్రికూట్ పర్వతంపై రెండు కేబుల్ కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వైర్లు తెగిపోగా ముగ్గురు యాత్రీకులు మృతి.
జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే అంబా ప్రసాద్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున గుర్రపు స్వారీ చేస్తు అసెంబ్లీకి వచ్చారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఏ దశాబ్ధాల్లో భారత్ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశానికి కొత్త అజెండా కావాలని.. అందులో భాగంగానే అందరినీ...
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని విమర్శించారు. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో దేశం సరిగా అభివృద్ధి కాలేదని పేర్కొన్నారు. దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్ధేశం కావాలన్నారు.
దేశవ్యాప్తంగా కేసీఆర్కు ప్రజాదరణ పెరుగుతోంది. వారణాసిలో, రాంచీలో కేసీఆర్ భారీ కటౌట్లు దర్శనమిస్తుండడం..జాతీయ రాజకీయాల్లో...
ఝార్ఖండ్లో ఘోర ప్రమాదం సంభవించింది. బార్బెండియా వంతెన సమీపంలో గురువారం (ఫిబ్రవరి 24,2022) పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మంది గల్లంతయ్యారు.
అడవిలో సగం కాలిన భార్యాభర్తల మృతదేహాలు పెను సంచలన కలిగిస్తున్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో జరిగిన ఈ జంట హత్యల గురించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. సీఎం హేమంత్ సోరెన్సతీమణి కల్పనా సోరెన్, ఆయన కుమారులు నితిన్, విశ్వజిత్ సహా మొత్తం 15 మంది కోవిడ్ బారినపడ్డారు.
జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందారు.
కరోనా వ్యాక్సిన్ వేయించుకోమన్నందుకు పోలీస్ అధికారి చెయ్యి విరగ్గొట్టాడు ఓ వ్యక్తి.