Home » Jharkhand
తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు ముగ్గురు నిందితులు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు మూడు నెలలు ఈ దారుణానికి తెగబడ్డారు. చివరకు బాలిక తప్పించుకుంది.
మనుషులు కంట్రోల్ తప్పుతున్నారు. చిన్న చిన్న విషయాలకే మర్డర్లు చేసేస్తున్నారు. కోపంలో విచక్షణ కోల్పోయి దారుణాలకు తెగబడుతున్నారు. జీన్స్ ప్యాంటు ఎందుకు వేసుకున్నావు అని అడిగిన పాపానికి.. ఓ భార్య ఏకంగా తన భర్తనే హత్య చేసింది.
పన్నేండేళ్ల బాలిక స్కూల్కు వెళ్లిన తర్వాత ఒక నోట్బుక్ మరిచిపోవడంతో, తీసుకొచ్చేందుకు మధ్యలో ఇంటికి బయల్దేరింది. బాలిక నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక అడ్రస్ కావాలని అడిగారు. బాలిక సమాధానం చెప్పేలోపే, కారులో కిడ్న�
రాగల 24 గంటల్లో జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తర్వాత జార్ఖండ్, రాజస్థాన్ లు అదే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని, త్వరలో వెస్ట్ బెంగాల్ కు కూడా ముప్పు తప్పదని చెప్తున్నారు బీజేపీ లీడర్ సువెందు అధికారి.
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నురూప్ శర్మ, నవీన్ జిందాల్పై పార్టీపరంగా బీజేపీ చర్యలు తీసుకున్నప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు ఆగట్లేదు.
ఒకరోజు కాదు రెండు రోజులు కూడా కాదు ఒక రైలు గమ్యస్థానానికి ఏకంగా ఏడాది లేటుగా చేరుకుంది. షెడ్యూల్ లేని ప్రకారంగా వచ్చిన ఆ రైలును చూసిన అధికారులు షాక్ అయ్యారు..!!
జార్ఖండ్ రాష్ట్రం గిరిధ్ జిల్లా ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ పసికందు ప్రాణాలమీదకొచ్చింది. రెండు రోజుల పసికందు కాళ్లను ఎలుకలు ...
మావోయిస్టుల దాడికి సంబంధించి వచ్చిన సమాచారాన్ని నిఘా అధికారులు నాలుగు రాష్ట్రాల అధికారులకు పంపించారు. కేసు తీవ్రత దృష్ట్యా నాలుగు రాష్ట్రాల పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటూ.. తగిన వ్యూహాన్ని రచించే పనిలో నిమగ్నమయ్యారని కేంద్ర నిఘా వర్గాల�
జార్ఖండ్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఆరుగురు మైనర్లు 11ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేశారు.(Minors Gang Rape Girl)