Home » Jharkhand
ఝార్ఖండ్ లోని ధన్బాగ్లో పట్టపగలు పోలీసులు ఓ దొంగను కాల్చి చంపారు. ధన్బాగ్లోని ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీసులోకి ఆరుగురు దొంగలు దోపిడీకి యత్నించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దొంగలపై కాల్పులు జరిపారు. ఈ క�
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట ప్రారంభం కావడం.. అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షకు వెళ్లడం, అక్కడ ఓడడం, తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం, చివరగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం.. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో �
ఝార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని జేఎమ్ఎమ్ కూటమి విజయం సాధించింది. సోమవారం మధ్యాహ్నం ఈ విశ్వాస పరీక్ష జరిగింది. 81 స్థానాలున్న అసెంబ్లీలో హేమంత్ సర్కారుకు అనుకూలంగా 48 ఓట్లు పోలయ్యాయి.
81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో అధికార కూటమికి 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పార్టీ అయిన జెఎంఎంకు చెందిన వారు 30, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18 ఉండగా ఆర్జేడీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక విపక్ష బీజేపీకి 26 మంది ఎమ్�
కొత్తగా ప్రారంభించబడిన విమానాశ్రయం కావడంతో రాత్రి కార్యకలాపాలకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇదిలా ఉంటే తనపై వచ్చిన ఎఫ్ఐఆర్పై నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. విమానాశ్రయం అథారిటీ అభ్యంతరం చెప్పలేదని, తాము ఎయిర్పోర్ట్ డైరెక్టర్ నుండి అనుమతి తీసు�
81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో అధికార కూటమికి 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పార్టీ అయిన జెఎంఎంకు చెందిన వారు 30, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18 ఉండగా ఆర్జేడీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక విపక్ష బీజేపీకి 26 మంది ఎమ్�
ఆధార్ కార్డులో వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే.. పేరు శ్రీ గణేషుడు, తండ్రి పేరు మహదేవుడు, ఉండేది కైలాసం. అంతే కాదు.. గణేషుడికి ఒక ఆధార్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు జార్ఖండ్లో హైలెట్గా నిలిచింది. జమ్షెడ్పూర్కు చెందిన గణేష్ ఉత్సవ న
పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే కొన్నిసార్లు టీచర్లు పిల్లల్ని కొడుతుంటారు. కానీ, ఝార్ఖండ్లో మాత్రం పిల్లలే టీచర్పై దాడి చేసి కొట్టారు. ఈ ఘటన గత సోమవారం జరిగింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పక్కాగా అడుగులు వేస్తోందని, డేగ కన్నుతో ఎమ్మెల్యేలను పసిగడుతోందన్న భయాందోళనలో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాంగ్రెస్, జెఎంఎం ఎ�
దేశంలో కరోనా కేసులు తగ్గుతుంటే స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. రెండింటిలోనూ కొన్ని లక్షణాలు ఒకేలా ఉండటంతో చాలా మంది స్వైన్ ఫ్లూ సోకినా.. కోవిడ్ పరీక్షలు మాత్రమే చేసుకుంటున్నారు. దీంతో ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది.