Home » Jharkhand
ఝార్ఖండ్లో ఒక యువతిపై పది మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్కూటీపై స్నేహితుడితో కలిసి వెళ్తున్న ఆమెను కిడ్నాప్ చేసి, దారుణానికి తెగబడ్డారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
విద్యార్థిని విషయంలో టీచర్ ప్రవర్తించిన తీరు ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా చేసింది. పరీక్షలో బాలిక కాపీ కొడుతుందని భావించిన టీచర్ ఆమె దుస్తులు విప్పించింది. దీంతో అవమానంగా భావించిన బాలిక ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింద�
జార్ఖండ్లో విచిత్ర ఘటన జరిగింది. దేవుడికి అధికారులు నోటీసు పంపించారు. ఏకంగా ఆంజనేయ స్వామికే రైల్వే అధికారులు నోటీసులిచ్చారు. 10 రోజుల్లోగా గుడిని ఖాళీ చేయాలని హుకూం జారీ చేశారు. లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జనం విస్తు
జార్ఖండ్ లోని దుమ్కా జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ఓ వివాహితుడు నిద్రపోతున్న యువతిపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు ఆమెకు 90 శాతం కాలిన గాయాలైనట్లు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విష
‘‘జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేయగా..
జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో శనివారం 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంతెనపై నుండి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు.
లోన్ కట్టలేదని ట్రాక్టర్ తీసుకెళ్తున్న రికవరీ ఏజెంట్.. అడ్డొచ్చిన ట్రాక్టర్ యజమాని కూతురును అదే ట్రాక్టర్ ఎక్కించి చంపాడు. మృతురాలు గర్భిణి. ఈ ఘటన గత గురువారం ఝార్ఖండ్లో జరిగింది. ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
జార్ఖండ్లో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. ఓ దూడ.. యజమాని పట్ల ఉన్న ప్రేమను చాటుకుంది. ఒక దూడ శ్మశానవాటికకు పరుగెత్తుకెళ్లి యజమాని మృతదేహం దగ్గర కన్నీరు కార్చింది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తుది వీడ్కోలు పలికింది.
అంతే కాకుండా 1932 నాటి భూ రికార్డుల ఆధారంగా స్థానిక నివాసులను గుర్తించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హేమంత్ సోరెన్పై అనర్హత వేటు వేయాలంటూ రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి నడుమ ఈ నిర్ణయం రావడం గమనార్హం. ఆపరేషన్ కమల ఆరోపణల నేపధ్యం�
ఝార్ఖండ్లోని పాలము జిల్లాలో ఓ ద్విచక్ర వాహన షోరూంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఓ వృద్ధురాలు (80) ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 300 ద్విచక్ర వాహనాలు తగలబడ్డాయి. మెదినీనగర్ పట్టణంలో గత అర్ధ రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెప