Home » Jharkhand
జార్ఖండ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దు అయింది. ఈసీ సిఫార్సుతో సోరెన్ శాసన సభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. సీఎంగా ఉంటూ తన పేరిట మైనింగ్ లైసెన్స్ తెచ్చుకున్నారని సోరెన్ పై ఆరోపణలు ఉన్నాయి.
అక్రమ మైనింగ్ విషయంలో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ అధికారులకు ఒక నిందితుడి నివాసంలో రెండు ఏకే-47 రైఫిళ్లు లభించాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి రెండూ భారత జవాన్లకు చెందినవని పోలీసులు తెలిపారు.
జార్ఖండ్లోని అంధ యువకుడు అద్భుతాలు చేశాడు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో సాధన చేస్తే అనుకున్నది సాధించవచ్చునని నిరూపించాడు. తన తండ్రి ప్రేరణ, తన స్వంత కృషితో అతను అనుకున్నది సాధించాడు.
దేశంలో వర్షాలు, వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా వర్షాల కారణంగా 31 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
ఇదే కేసులో ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం) కింద పదేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తుట్లు తీర్పు చెప్పారు. అయితే ఉరిశిక్ష పడ్డ ఖైదీల్లో ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా, తప్పించుకుపోయిన ఇద్దరు ఖైదీలను పట్టుకుని కోర్టు ముందు హాజరు పర్చాలని జార్ఖండ్ డీజీపీ�
ఈ పిటిషన్లను శివశంకర్ శర్మ దాఖలు చేశారు. వీటిని జార్ఖండ్ హైకోర్టు జూన్ 3న విచారణకు స్వీకరించింది. గనుల లీజులను అక్రమంగా మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారు. 2010లో గ్రామీణ ఉపాధి హామీ పథకం క్�
విద్యార్ధులకు మంచి చెడులు చెప్పాల్సిన మాస్టర్ తప్పతాగి స్కూల్ కు వచ్చాడు. తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలవాల్సిన హెడ్ మాస్టర్ మద్యం తాగి స్కూల్ కు వచ్చాడు. నిషా తలకెక్కి విద్యార్ధుల ముందే రచ్చ రచ్చ చేశాడు. పైగా పాటలు పాడుతూ నేలమీద దొర్లుతు న
ట్రాక్టర్ నడిపి వ్యవసాయం చేస్తున్న యువతికి పంచాయతీ పెద్దలు ఫత్వా జారీ చేశారు..ఆడపిల్లవి ట్రాక్టర్ నడుపుతావా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఊరందరికి క్షమాపణ చెప్పి జరిమాన కట్టాలని లేకుంటే ఊరునుంచి బహిష్కిస్తామంటూ హుకుం జారీ చేశారు.
జార్ఖండ్ లో పలమూలో కొందరు అమ్మాయిలు రెచ్చిపోయారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దొరికినోళ్లను దొరికినట్లుగా కుమ్ముకున్నారు. జట్లు పట్టుకుని ఒకరినొకరు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అమ్మాయిలు కొట్టుకునే తీరు చూసి అక్కడున్న వాళ్లంతా షాక
పశ్చిమ బెంగాల్లో మరోసారి నోట్ల కట్టల బ్యాగులు బయటపడ్డాయి. ఈ సారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనీతో పట్టుబట్టారు. కారులో భారీగా డబ్బును తరలిస్తున్న ముగ్గురు జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ హౌరాలో వీరిన�