Home » Jharkhand
జార్ఖండ్లోని చత్రా జిల్లా సరిహద్దు ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ మృతి చెందిన మావోలపై రూ.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.
ఝార్ఖండ్, సింఘ్భూమ్ జిల్లాకు చెందిన జీత్రాయ్ సమంత్ అనే వ్యక్తి అకౌంట్లోకి రెండేళ్లక్రితం పొరపాటున లక్ష రూపాయలు క్రెడిట్ అయ్యాయి. అప్పట్లో కోవిడ్ సందర్భంగా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన సర్వీస్ సెంటర్లో ఒ
ఝార్ఖండ్ (Jharkhand) లోని ధన్ బాద్(Dhanbad)నగరంలో విమాన ప్రమాదం జరిగింది. ఓ చిన్నపాటి విమానం(Glider Plane)అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా 14 ఏళ్ల బాలుడికి గాయాలయ్యాయి.
ఇద్దరు నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు వారింటికి వెళ్లారు. నిందితులను పట్టుకొనే క్రమంలో పెనుగులాట చోటుచేసుకుంది. దీంతో పక్కనే ఉన్న నవజాత శిశువు (నాలుగు రోజుల పసికందు)ను పోలీసులు తొక్కారు. పోలీసుల బూట్ల కిందపడి శిశువు మరణించింది. కుటుంబ
డియోరి పోలీస్ పరిధిలో భూషన్ పాండే అనే వృద్ధుడిపై ఒక కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అతడ్ని పట్టుకునేందుకు సంగం పాఠక్ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడి కుటుంబ సభ్యులు అందరూ
ఝార్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మానసిక స్థితి సరిగాలేని భర్య తన భర్తను హత్యచేసింది. ఐదురోజులుగా భర్త మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచింది. దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.
జార్ఖండ్ గొడ్డా జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో మద్యం తాగి డ్యాన్సులు చేసిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. కొందరు పోలీసులు ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే మద్యం సేవించారు. ఆ తర్వాత డ్యాన్సులు కూడా చేశారు.
ఏనుగు మంగళవారం ఒక్కరోజే రాంచీ జిల్లాలో ఇద్దరు మహిళలు సహా నలుగురిని చంపడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సోమవారం లోహర్దగా జిల్లాలో ఇద్దరు మహిళలపై ఏనుగు దాడిచేసి హతమార్చింది. అంతకుముందు రోజు ఆదివారం ఒకరిని తొక్కి చంపించిందని అధికారులు త�
జార్ఖండ్ లోని ధన్ బాద్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
జార్ఖండ్ ధన్బాద్లోని పురానా బజర్లోని ఓ హాస్పిటల్లో జరిగిన ఈ ప్రమాదంలో డాక్టర్ దంపతులతో సహా ఐదురుగు మృతి చెందారు.