Home » Jharkhand
జార్ఖండ్ జడ్జి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును సుప్రీం సుమోటోగా స్వీకరించింది. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.
జార్ఖండ్ లో న్యాయమూర్తిని ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. న్యాయమూర్తి హత్యను తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది.
ఓ న్యాయమూర్తిని నడిరోడ్డుమీద అత్యంత దారుణంగా హత్య చేశారు. ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో ఓ జడ్జిని హత్య చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఉత్తమ్ ఆనంద్ అనే న్యాయమూర్తి రోడ్డు ప్రమాదంలో మృతిగా మొదటి భావించగా అతను హత్య చేయబడినట్లుగా నిర్�
జార్ఖండ్ లో అమానుష ఘటన జరిగింది. కన్న కొడుకే తండ్రిని అతి కిరాతకంగా హత్య చేయాలని చూశాడు.
పేద విద్యార్ధులు ఆన్ లైన్ క్లాసులు అందించటానికి ఝార్ఖండ్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఎలక్ట్రానిక్ గాడ్జెట్ బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా పాత స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు రిపేర్ చేసి.. ఆన్�
ఏనుగు మందలో నుంచి వేరు అయిపోయిన ఓ ఏనుగు 16 మందిని చంపేసింది. ఆరు జిల్లాల్లో సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణించిన ఏనుగు ఇంతమందిని చంపేసింది. మే నెల ప్రారంభంలో ఆ ఏనుగు మంద నుండి విడిపోయింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఝార్ఖండ్ లో జులై 1 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు కూడా నో పర్మిషన్ అని ప్రకటించారు. షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ను సాయంత్రం 4 గంటల వరకు తెరవడం సహా కొన్ని సడలింపులతో ఆంక�
జార్ఖండ్ గవర్నమెంట్ బ్లాక్ ఫంగస్ ను మహమ్మారిగా ప్రకటించినట్లు సీఎంఓ మంగళవారం వెల్లడించింది. జార్ఖండ్ తో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ రాష్ట్రాల్లోనూ ఎక్కువగానే నమోద
కోవిడ్ టీకా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ లో ఏ రాష్ట్రం ఎంతమేర కోవిడ్ వ్యాక్సిన్ ను వృథా చేశాయి అనే విషయాలు వెల్లడించింది. వ్యాక్సిన్ ను అధికంగా వృథా చేసిన రాష్ట్రాల్లో జార్ఖండ్ మొదటి స్థానంలో ఉంది. జార్ఖండ
ఝార్ఖండ్ లోని పాలమూ జిల్లాలో బుధవారం ఘోరం జరిగింది. లాలిమతి అటవీ ప్రాంతంలోని ఓ చెట్టుకు 16ఏళ్ల టీనేజర్ డెడ్ బాడీ వేలాడుతూ అనుమానస్పద స్థితిలో కనిపించింది. ఆ బాలిక కుడి కన్ను కూడా పీకేసినట్లుగా తెలుస్తోంది.