JIO PLATFORMS

    Jio AI Cloud Infrastructure : భారత్‌కు అత్యాధునిక AI క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌.. NVIDIAతో జియో భాగస్వామ్యంపై అంబానీ ఏమన్నారంటే?

    September 8, 2023 / 06:56 PM IST

    Jio AI Cloud Infrastructure : జియో ప్లాట్ ఫారమ్స్ కొత్త NVIDIA సహకారంతో భారత్ AI అభివృద్ధి ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తోంది. భారతీయ పోటీతత్వానికి, సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రముఖ AI సామర్థ్యాలను దేశానికి తీసుకువస్తోంది.

    పబ్-జియో: ముఖేష్ అంబానీ చేతుల్లోకి PUB-G.. భారత్‌లో మళ్లీ వచ్చేస్తుందా?

    September 21, 2020 / 11:10 AM IST

    PUBG Mobile: భారత ప్రభుత్వం దేశంలో ఇటీవల ఆన్‌లైన్ బ్యాటిల్ గేమ్ PUB-G ని నిషేధించింది. అప్పటి నుంచి పబ్-జీ ఆడుకునేవారికి కాస్త నిరాశ ఎదురైంది. ఇప్పుడు అటువంటివారికి శుభవార్త అందబోతుంది. PUB-G త్వరలో భారతదేశానికి మళ్లీ తిరిగి రాబోతుంది. PUB-G ప్రాథమికంగా దక్ష

    Reliance Retail వెంచర్స్ లో Silver Lake పెట్టుబడులు

    September 9, 2020 / 11:27 AM IST

    వ్యాపార రంగంలో రిలయెన్స్ సంస్థ దూసుకపోతోంది. ఈ కంపెనీకి చెందిన వివిధ విభాగాల్లో పేరొందిన కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ సంస్థ రిలయెన్స్ రిటైల్ వెంచర్స్ లో రూ. 7 వేల 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్ల�

    Jio Platformsలోకి TPG, L Catterton 847 మిలియన్ డాలర్ల పెట్టుబడి

    June 14, 2020 / 01:08 PM IST

    ఇండియన్ ఆయిల్-టెలికాం దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వాల్యూ రూ. 64.4 బిలియన్ కు పెరిగింది. జియో ప్లాట్ ఫాం డిజిటల్ యూనిట్ల మరో రెండు వాటాలను శనివారం అమ్మకం జరిపింది. 0.93 వాటాను  TPG 598 మిలియన్ డాలర్లకు,  L Catterton 0.39వాటాను 249 మిలియన్ డాలర్లకు అమ్మకాలు జరిపా

    జియో ప్లాట్‌ఫామ్స్‌లో 0.9 శాతం వాటా కొంటున్న TPG

    June 13, 2020 / 04:36 PM IST

    జియో ప్లాట్‌ఫామ్స్‌లో యుఎస్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ TPG.. రూ .4,546.80 కోట్లు పెట్టుబడితో 0.93 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఏడు వారాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) టెలికాం, డిజిటల్ వ్యాపారంలో వాటా తీసుకున్న ఎనిమిదో పెట్టుబడిదారుగా టీపీజీ నిలిచింది. ఈ పెట్�

    నెల వ్యవధిలో 5వ డీల్…జియోలో KKR రూ.11,367కోట్ల పెట్టుబడి

    May 22, 2020 / 01:27 PM IST

    రిలయన్స్ జియో మరో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం KKR…11,367కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (RIL)శుక్రవారం(మే-22,2020)ప్రకటించింది. దీంతో జ

10TV Telugu News