Home » J&K
45 రోజుల్లో 17 మంది మృతి.. జమ్మకశ్మీర్ రాజౌరీలో అంతుచిక్కని మరణాలు, భయాందోళనలో గ్రామస్తుల
జమ్మూ కశ్మీర్ యంత్రాంగాన్ని కిరణ్ ఎంతలా నమ్మించాడంటే.. అతడికి ప్రత్యేకంగా వ్యక్తిగత భద్రతాధికారి ఉన్నాడంటే అధికారులు ఎంతలా నమ్మారో అర్థం చేసుకోవచ్చు. దేశ సరిహద్దుల్లోని అత్యంత సున్నిత ప్రాంతాలను కూడా అధికారిక హోదాలో సందర్శించాడు. నియంత్
ఎన్నికలు ప్రజా హక్కని, అయితే ఎన్నికలు నిర్వహించాలని కశ్మీర్ ప్రజలు కేంద్రం ముందు అడుక్కోరని అన్నారు. ఎన్నికలు ఈ ఏడాది నిర్వహించకపోతే పోనీయండి కానీ తామేమీ బిచ్చగాళ్లం కాదని అన్నారు. తమ కోసం ఎన్నికలు పునరుద్ధరించాలని అనుకుంటే మంచిదే కానీ ఎన
ఉగ్రవాదులు, శ్రీనగర్ హైవేపై ట్రక్కులో వెళ్తుండగా, భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో ట్రక్కును చుట్టుముట్టిన సైన్యం కాల్పులు జరిపింది. దీంతో సైనికులపైకి తీవ్రవాదులు కూడా కాల్పులు ప్రారంభించారు. అయితే, భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు తీవ్�
ముగ్గురుకి చికిత్స అందిస్తున్న క్రమంలో మరణించినట్లు కుప్వారాలోని మిలిటరీ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ముగ్గురు సైనికుల మరణంపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం వ్యక్తం చేశారు. ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పం�
2020 నుంచి బయటికి వెళ్లని ఆయన, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో పర్యటన ప్రారంభిస్తున్నారు. అయితే, ఇది వ్యక్తిగత పర్యటన మాత్రమే అని, ఎలాంటి పబ్లిక్ లేదా మత సంబంధమైన కార్యక్రమం కాదని దలైలామా కార్యాలయం తెలిపింది.
తుక్సన్ గ్రామాన్ని సెంటర్గా చేసుకొని.. ఉగ్రరచనలు చేస్తున్న తాలిబ్ హుస్సేన్ ఎవరో కాదు.. బీజేపీ జమ్ముకశ్మీర్ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా ఇన్చార్జ్..! జమ్ముకశ్మీర్లో బీజేపీ కార్యక్రమాలు ఎక్కడుంటే అక్కడ వాలిపోయే తాలిబ్ హుస్సేన్ నిజ
నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం అంటుకున్న కార్చిచ్చు, క్రమంగా భారత భూభాగంలోని మెందార్ సెక్టార్లోకి చొచ్చుకు వచ్చింది.
జమ్మూ అండ్ కశ్మీర్లోని రాజౌరీ జిల్లాలోని ఓ హిందూ కుటుంబానికి చెందిన బాలికను స్కూల్ టీచర్ దారుణంగా దండించారు. నుదుటిపై తిలకం (బొట్టు) పెట్టుకుని వచ్చినందుకే అటువంటి చర్యలు..
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్యాంప్ దగ్గరకు బుర్ఖాలో వచ్చిన మహిళ బాంబులతో దాడి చేసింది. ఈ ఘటన మొత్తం జమ్మూ అండ్ కశ్మీర్ లోని బరముల్లా జిల్లా సోపోర్ గ్రామంలో జరిగింది.