Home » JNU violence
జేఎన్యూలో ముసుగులు వేసుకుని వచ్చి దాడులు చేసింది మావాళ్లేనంటూ హిందూ రక్షా దళ్కు చెందిన పింకీ చౌదరీ ప్రకటించారు. జేఎన్యూలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయనీ..సంఘ వ్యతిరేక శక్తుల కార్యకలాపాలను తాము చూస్తు ఊరుబోమని హెచ్చరించ�
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీపై ఆదివారం జరిపిన దాడులకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ముంబై అనగానే గుర్తొచ్చే గేట్ వే ఆఫ్ ఇండియాను చుట్టుముట్టి ఆందోళన చేశారు. సాయంత్రం 6గంటలకు మొదలైన ఈ ఆందోళన అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉం�
జేఎన్యూలో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా రాత్రికి రాత్రే విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. జేఎన్యూలో హింస ఘటనకు వ్యతిరేకంగా విద్యార్థులంతా ఆందోళనను ఉధృతం చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు