Home » jobs
అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణతతోపాటు, నెట్,స్లెట్ అర్హత సాధించి ఉండాలి.
ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్ధులు తమ ధరఖాస్తులను ఆన్ లైన్, ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తులకు చివరి తేది నవంబరు 14వ తేదిగా నిర్ణయించారు.
దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల వయసు 35ఏళ్లు మించకూడదు. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల వయసు 40ఏళ్లు మించకూడదు. అకడెమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక విధానం ఉంటుంది.
అమెరికాలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. కరోనా తర్వాత ఉద్యోగుల వైఖరి మారిపోయింది. దేశంలో ఇప్పుడు ది గ్రేట్ రిజిగ్నేషన్ విప్లవం నడుస్తోంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలను వదిలేస్తున్నారు.
ఉద్యోగాలకు సంబంధించి రాతపరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. పోస్టును అనుసరించి నెలకు 25,000 నుండి 70,000 రూపాయల వరకు వేతనం చెల్లిస్తారు. అన్ లైన్ ద్వారా అభ్యర్ధులు తమ ధరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తు ఫీజు �
లక్షలాది ఉద్యోగులు తమ కొలువులకు గుడ్ బై చెబుతున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేయడానికి ఏమాత్రం భయపడటం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల్లో ‘ది గ్రేట్ రిజిగ్నేషన్’ సంక్షోభం..
ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్వాగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులేస్తోంది.
హుబ్లిలోని సౌత్ వెస్టర్న్ రైల్వే(ఎస్డబ్ల్యూఆర్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. డివిజన్ల వారిగా ఖాళీల వివరాలు పరిశీలిస్తే హుబ్లి డివిజన్–237, క్యారేజ్ రిపెయిర్ వర్క్షాప్–217, బెంగళూరు డివిజన్–
సంబంధిత పోస్టులకు ధరఖాస్తు చేసే అభ్యర్ధులు ఎంఈ, ఎంటెక్, పీహెచ్ డీలో ఉత్తీర్ణత సాధించటంతోపాటు, పనిలో అనుభవాన్ని కలిగి ఉండాలి. ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 32 సంవత్సరాలు మించకు
అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే ఆడిటర్ అండ్ అకౌంటెంట్ పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీ, క్లర్క్,డీఈఓ గ్రేడ్ ఏ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదంటే తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతసాధించి ఉండాలి. పాటు