Home » jobs
ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ, అనుభవం కలిగి ఉండటాన్ని అర్హతగా నిర్ణయించారు.
దరఖాస్తు ఫీజుకు సంబంధించి జనరల్ అభ్యర్థులు రూ.500, ఓబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. ఈబ్ల్యూఎస్ ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా మరో జాబ్ మేళాను నిర్వహించనుంది.
ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధినుల వయస్సు 2021 జూలై 01 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.24,400 నుంచి రూ.71,500 వరకు చెల్లిస్తారు. కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
అభ్యర్ధుల వయస్సు 30 సంవత్సరాలకు మించరాదు. వైవా వాయిస్ లో సాధించిన మెరిట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ధరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్ధులు 1,000 రూపాయలు చెల్లించాలి.
పరీక్షా విధానానికి సంబంధించి పరీక్షలో పార్ట్-1, పార్ట్-2 అని రెండు విభాగాలుంటాయి. ఈ రెండు పేపర్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు.
పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీఎం, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. సంబంధిత పనిలో అనుభంతోపాటు టెక్నికల్ నైపుణ్యం ఉండాలి.
2021 పూర్తి సంవత్సరానికి ఆదాయం 11 శాతం మేర వృద్ధి చెంది 18.5 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ప్రకటించింది. మరోవైపు సంస్థ ఉద్యోగుల సంఖ్య 3,01,300 నుంచి 3,18,400కు పెరిగింది.
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. 4వేల 035 ఉద్యోగాల భర్తీకి..