Home » jobs
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి కమ్మేసింది. కరోనా కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థలే చిన్నాభిన్నం అయ్యాయి. ఎన్నో కంపెనీలు ఆర్థిక నష్టాల కారణంగా మూతపడ్డాయి. ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. చాలామందికి జీతాల్లో కోత పడి�
ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదని బాధపడే వారు ఎందరో ఉన్నారు. ఇంత చదువు చదివి ఉద్యోగం రాక బతికేది ఎలాగో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఉపాధి మార్గం అన్వేషణలో అష్టకష్టాలు పడుతున్నారు. అలాంటి నిరుద్యోగ యువతకు ఈ దంపతులు ఆదర్శంగా నిలుస్తున్న�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఆంధ్రప్రదేశ్లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ మెంబర్స్ డిస్ట్రిక్ట్ కమిషన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఇకపై ఆఫీసులు ఉండవా..? శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానమేనా..? వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ను ఉద్యోగులకు పరిచయం చేసిన కరోనా ఫస్ట్వేవ్.. ఇప్పుడు సెకండ్వేవ్ విజృంభణతో దాన్ని కంటిన్యూ చేసే పరిస్థితిని తీసుకొచ్చింది.
Hyderabad prostitution : బతుకు తెరువుకోసం పొట్ట చేతపట్టుకుని భాగ్యనగరానికి వచ్చే ఒంటరి మహిళలను ట్రాప్ చేసి… వారికి మాయమాటలు చెప్పి…వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సతీష్(28)
KTR : బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రారావు చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. ఓయూ చేరుకున్నా..మీరెక్కడా అంటూ..కేటీఆర్ కు రామచంద్రారావు ట్వీట్ చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగానే సమాధానం ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్�
modi దేశంలో నిరుద్యోగ యువకుల సంఖ్య పెరిగిపోతుంది. చదువులు పూర్తి చేసుకున్న యువతకు ఉద్యోగాలు కరువయ్యాయి. దేశం మొత్తంమీద ఉద్యోగుల సంఖ్య 40.6 కోట్లు కాగా..వారిలో 30 ఏళ్లలోపు వారు కేవలం ఐదో వంతు మాత్రమే ఉన్నారు. అంటే ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే యువత
Hyderabad : భాగ్యనగరానికి మరొక గుర్తింపు లభించింది. దేశంలో ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరాల జాబితాలో హైదరాబాద్ టాప్లో నిలిచింది. వీబాక్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, టాగ్డ్ అనే సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఇండియా స్క
cm jagan key decision on degree colleges: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తగిన కోర్సులను తీసుకోవాలని సీఎం జగన్