15వందల ఏళ్ల చరిత్ర కలిగి.. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా విధాత అయిన బ్రహ్మదేవుడు తొమ్మిది రూపాలలో కొలువున్న పుణ్యక్షేత్రం అలంపూర్. అంతేకాదు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ పూజలందుకునే దేవాలయం కొలువైన పుణ్యక్షేత్రం అలంపూర్.
జోగులాంబ..! తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో వెలసిన ఈ క్షేత్రానికి అనేక విశిష్టతలున్నాయి. చారిత్రకంగా శైవ క్షేత్రాల్లో అలంపూర్కు ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణ కాశీగా శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతోంది ఈ క్షేత్రం. అష్ట
కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మాణం కోసం సర్వేకు టి.సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే కేబినెట్ నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021, జూన్ 24వ తేదీ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పుట్టిన పిల్లలకు దంతాలు రావాలంటే పది నుంచి పన్నెండు నెలల పడుతుంది. కానీ ఓ బిడ్డ మాత్రం పుట్టుకతోనే దంతాలతో పుట్టింది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని సునీతా నర్శింగ్ హోంలో సుచరిత అనే గర్భిణికి సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. �
కరోనా వేళ గర్భిణీల కష్టాలు అంతాఇంత కాదు. గర్భిణీల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. డెలివరీకు ఐదు రోజుల ముందే ఆస్పత్రిలో చేరాలని సూచిస్తున్నాయి. కానీ విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆసుపత్రుల చుట్టూ తిరిగి..తల్లీబ�
కరోనా పంజా విసురుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ వైరస్ వ్యాపించకుండా..పలు చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా..మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, పబ్బులు, బార్లు, ఇతరత్రా మూసివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప�