Home » Jogulamba Gadwala District
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తొమ్మిదవ రోజు ఇవాళ ఉదయం జోగులాంబ గద్వాల జిల్లా పెద్దచింత రేవుల స్టేజ్ వద్ద నుండి ప్రారంభమవుతుంది.
పెళ్లి సంబరం తీరనేలేదు. ఇంటికి కట్టిన మామిడి తోరణాలు పచ్చదనం తగ్గనేలేదు. ఇంటికొచ్చి పెళ్లి అతిథుల సందడి అలాగే ఉంది. వధువు మెడలో కట్టిన పుస్తెల తాడు పసుపు తడి ఆరనేలేదు. ఇంతలోనే పెళ్లి అయిన కొద్ది గంటలకే వరుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తెలం