Jogulamba Gadwala District

    Bandi Sanjay Kumar : నేటితో 100 కి.మీ పూర్తి చేసుకోనున్న బండి పాదయాత్ర

    April 22, 2022 / 09:02 AM IST

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తొమ్మిదవ రోజు ఇవాళ ఉదయం జోగులాంబ గద్వాల జిల్లా పెద్దచింత రేవుల స్టేజ్ వద్ద నుండి ప్రారంభమవుతుంది.

    Groom End Life : పెళ్లి అయిన రాత్రే వరుడు ఆత్మహత్య

    June 21, 2021 / 02:43 PM IST

    పెళ్లి సంబరం తీరనేలేదు. ఇంటికి కట్టిన మామిడి తోరణాలు పచ్చదనం తగ్గనేలేదు. ఇంటికొచ్చి పెళ్లి అతిథుల సందడి అలాగే ఉంది. వధువు మెడలో కట్టిన పుస్తెల తాడు పసుపు తడి ఆరనేలేదు. ఇంతలోనే పెళ్లి అయిన కొద్ది గంటలకే వరుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తెలం

10TV Telugu News