Home » Johannesburg
ఆఫ్రికా దేశమైన జాంబియా దేశానికి పేట్రియాటిక్ ఫ్రంట్ నేత ఎడ్గర్ లుంగూ 2015-2021 మధ్య కాలంలో అధ్యక్షుడిగా పనిచేశారు.
ఈ మ్యాచ్లో దక్షిణాప్రికా ఆటగాళ్లు ఆకుపచ్చ రంగు జెర్సీలో కాకుండా పింక్ కలర్ జెర్సీతో బరిలోకి దిగారు.
జోహన్నెస్బర్గ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రతినిధి రాబర్ట్ ములౌడ్జీ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంలో 63 మంది మరణించారని, 43 గాయపడినట్లు తెలిపారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లారు. దక్షిణాఫ్రికా అధ్యక్షతన ఆగస్టు 22-24 తేదీల్లో జోహన్నెస్బర్గ్లో జరగనున్న 15వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) స�
జోహన్నెస్బర్గ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో జరిగిన భారీ పేలుడులో ఒకరు మరణించగా, మరో 48 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి మినీ బస్సు ట్యాక్సీలు బోల్తాపడ్డాయి. ఈ పేలుడు వల్ల రోడ్డుపై పగుళ్లు ఏర్పడ్డాయి. పేలుడు కారణంగా పాదచారులు పరుగులు తీశ
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో శనివారం అర్థరాత్రి దాటిన తరువాత కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో 14మంది మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న సమయానికి 12మంది మరణించినట్లు గు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు.
సౌతాఫ్రికా ప్లేయర్లకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. చూసుకుందాం.. మేమేంటో చూపిస్తాం అని వారితో అన్నాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చేస్తున్నాడు. జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆఖరి టెస్టుకు కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఆట ముగిసే సమయానికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 85 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 58 పరుగుల లీడ్ లో ఉంది.