Home » joined
ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఆ పార్టీలో నేతలు ఈపార్టీలోకి ఈపార్టీలోంచి ఆ పార్టీలోకి నేతలు జంప్ అవుతుంటారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా జంపింగ్ లు షురు అయ్యాయి. ఈ జంపింగ్ ల్లో కాషాయదళానికి బిగ్ షాకులే తగులుతున్నాయి.
కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి తప్పులు చేస్తోంది. ఇప్పటికి రోజురోజుకు ఎన్నో తప్పులు చేస్తున్నాయి. ఆ తప్పుల నుంచి తమను కాపాడుకోవడానకే ఆ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాహుల్ గాంధీ మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు, 1,500 మంద�
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మజీద్ మెమన్ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. ప్రజాస్వామ్యాన్ని, దేశ దర్మాన్ని పరరక్షించడానికే టీఎంసీలో చేరినట్లు ఆయన తెలిపారు.పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పులి అని ఆయన అభివర్ణించార
కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో నేత టీఆర్ఎస్ లో చేరాడు. కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఓరుగంటి వెంకటేశంగౌడ్ మంగళవారం హైదరాబాద్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు అమరీందర్ను పార్టీ నుంచి తొలగించారు. అనంతరం ఆయన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లోకి దిగారు. అయితే ఆ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అంతేనా తనకు బాగా పట్టున్న నియోజకవర్�
గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గోవా ముఖ్యమంత్రి సమక్షంలో బీజేపీలో చేరారు.
బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో చేతులు కలపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, అందుకే తామంతా రాజీనామా చేసి బీజేపీ గూటికి వెళ్లినట్లు పేర్కొన్నారు. బిహార్ రాష్ట్రంలో బీజేపీతో జేడీయూ పొత్తు తెంచుకుని ఆర్జేడీతో కలిసిన అనంతరం మొదటగా అర�
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరారు. మునుగోడు ఆత్మగౌరవ' సభ సాక్షిగా ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ కండువా కప్పి రాజగోపాల్రెడ్డిని అమిత్ షా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. కేసీఆర్ ప్రశ్నలకు అమిత్ షా ఎలాంటి సమాధానం చెప్పలేదు. రాజగోపా�
రష్యా భీకర దాడులతో బెంబేలెత్తిస్తున్న వేళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారతీయులు ఉరుకులు పరుగులు పెడుతోంటే తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి మాత్రం యుక్రెయిన్ ఆర్మీలో చేరాడు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే బాబుల్ సుప్రియో బీజేపీని వీడారు.