Home » Joins In YCP
విశాఖపట్టణంలో టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అడారి ఆనంద్ కుమార్, రమా కుమారిలు వైసీపీలోకి జంప్ కానున్నారు. సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఇటీవలే జరిగిన సార్వత్�