Home » Joshimath Crisis
న్యాయస్థానం జోషిమఠ్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు నిరాకరించింది. అయితే, పిటిషనర్ కు ధర్మాసనం కీలక సూచన చేసింది. ఈ పిటీషన్తో ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లేందుకు స్వేచ్ఛ కల్పిస్తున్నామని తెలిపింది. అక్కడ పిటిషన్ వేసుకోవచ్చని
శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరకాశీలో 2.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అర్థరాత్రి తరువాత 2.12 గంటలకు భూకంపం సంభవించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదిలాఉంటే జోషిమఠ్ పట్టణంలో నివసిస్తున్న 169 కుటు�
ప్రకృతి ప్రకోపమో, మానవ తప్పిదమో కానీ.. పవిత్ర పుణ్యక్షేత్రం జోషిమఠ్ కనుమరుగవుతోంది. వందలాది కట్టడాల్లో పగుళ్లు ఏర్పడటం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ప్రమాద స్థితిలో ఉన్న ఇళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. గుండెల నిం�