-
Home » Joshimath Sinking
Joshimath Sinking
Joshimath crisis: జోషిమఠ్లో ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించలేమన్న సుప్రీంకోర్టు.. పిటిషనర్కు సలహా ఇచ్చిన ధర్మాసనం..
న్యాయస్థానం జోషిమఠ్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు నిరాకరించింది. అయితే, పిటిషనర్ కు ధర్మాసనం కీలక సూచన చేసింది. ఈ పిటీషన్తో ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లేందుకు స్వేచ్ఛ కల్పిస్తున్నామని తెలిపింది. అక్కడ పిటిషన్ వేసుకోవచ్చని
Uttarakhand: డేంజర్ జోన్లో జోషిమఠ్ .. ఇస్రో శాటిలైట్ ఉపగ్రహ చిత్రాలు విడుదల
శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరకాశీలో 2.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అర్థరాత్రి తరువాత 2.12 గంటలకు భూకంపం సంభవించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదిలాఉంటే జోషిమఠ్ పట్టణంలో నివసిస్తున్న 169 కుటు�
Joshimath Sinking : ప్రమాదంలో పవిత్ర క్షేత్రం జోషిమఠ్.. గుండెల నిండా బాధతో ఇళ్లను ఖాళీ చేస్తున్న ప్రజలు
ప్రకృతి ప్రకోపమో, మానవ తప్పిదమో కానీ.. పవిత్ర పుణ్యక్షేత్రం జోషిమఠ్ కనుమరుగవుతోంది. వందలాది కట్టడాల్లో పగుళ్లు ఏర్పడటం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ప్రమాద స్థితిలో ఉన్న ఇళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. గుండెల నిం�
Uttarakhand: జోషిమఠ్లో వర్షం.. పెరిగిన ప్రమాద తీవ్రత.. నరసింహ ఆలయంలో సీఎం పూజలు
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గురువారం ఉదయం జోషిమఠ్ లో పర్యటించారు. నరసింహ ఆలయంలో పూజలు చేశారు. బుధవారం రాత్రి నుంచి సీఎం ధామి జోషిమఠ్ లోనే ఉన్నారు. బుధవారం రాత్రి సహాయ శిబిరాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు.
Joshimath: జోషిమఠ్లో కొనసాగుతున్న కూల్చివేతలు
జోషిమఠ్లో కొనసాగుతున్న కూల్చివేతలు
Joshimath sinking : విపత్తు ప్రభావిత ప్రాంతంగా జోషిమఠ్..: ప్రకటించిన కలెక్టర్
విపత్తు ప్రభావిత ప్రాంతంగా జోషిమఠ్ అని చమోలీ జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
Joshimath Sinking : కుంగిపోతున్న భూమి, ఇళ్లకు పగుళ్లు.. జోషిమఠ్లో ఈ భయానక పరిస్థితులకు కారణమిదే..!
జోషిమఠ్.. ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పట్టణం. పరమ పవిత్రంగా భావించే చార్ దామ్ యాత్రల్లో ఒకటైన బద్రినాథ్ క్షేత్రానికి ముఖ ద్వారం జోషిమఠ్. అంతేకాదు, అది శంకరాచార్యులు నెలకొల్పిన నాలుగు పీఠాల్లో ఒకటి. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ పర్వత శిఖరం ఇప్పుడు పెద్�
Joshimath: డేంజర్ జోన్లో జోషిమఠ్
డేంజర్ జోన్లో జోషిమఠ్
Joshimath Sinking : ఇక ఏమాత్రం ఒత్తిడి తట్టుకోలేదు, ఏ క్షణమైనా ఘోరం జరిగిపోవచ్చు? డేంజర్ జోన్లో జోషిమఠ్
ఉత్తరాఖండ్ లోని దేవభూమి జోషిమఠ్ లో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. మరిన్ని ఇళ్లకు బీటలు వారడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు కూలుతాయో తెలియని ఇళ్లలో ఉండలేక ఎముకలు కొరికే చలిలో రోడ్లపైనే గడుపుతున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ �
Joshimath Sinking : కుంగుతున్న ‘జోషిమఠ్’ .. రంగంలోకి దిగిన NDRF బృందాలు
ఉత్తరాఖండ్లోని హిమాలయన్ టౌన్ జోషిమఠ్లోని ఇండ్లకు పగుళ్లు వస్తూ, భూమి కుంగిపోతుండటంతో ఛమోలీ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జాతీయ వైపరీత్యాల నిరోధక బృందాన్ని (NDRF) తక్షణం రంగంలోకి దిగాలని ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాగం, ఎన్డీఆర్ఎఫ్ �