Home » JOURNALISTS
బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద జర్నలిస్టులకు ప్రతీనెల అక్కడి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. అర్హత కలిగిన జర్నలిస్టులకు నెలకు రూ.6వేలు ఇస్తుంది. ప్రస్తుతం ఆ పెన్షన్ ను ..
భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయి. ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారు. కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నారు. అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకో
CM Revanth Reddy : జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక రోడ్డుమ్యాప్తో వస్తే ఒక్క నిమిషంలో సంబంధిత ఫైలుపై సంతకం చేస్తానని సీఎం రేవంత్ హమీ ఇచ్చారు.
‘డాక్సింగ్’కు పాల్పడ్డ పలువురు జర్నలిస్టుల ట్విట్టర్ అకౌంట్లను ఎలన్ మస్క్ శుక్రవారం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. పలు ప్రభుత్వ సంస్థలు, మీడియా సంస్థలు, జర్నలిస్టులు, ప్రభుత్వాలు ఈ చర్యను ఖండిం�
ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు చెందిన పలువురు జర్నలిస్టుల ట్విట్టర్ అకౌంట్లను మస్క్ సస్పెండ్ చేశాడు.
ఈ విషయమై న్యాయపరమైన విచారణ జరగాలని, సీఎంపై దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పది మందికి పైగా జర్నలిస్టులకు ఈ నజరానాలను అందుకున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ వాటిని ముఖ్యమంత్రి కార్యాలయం వెనకే తీసుకున్నట్లు జర్నలి�
తమ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం వంద కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
జర్నలిస్టుల పనులు అయిపోవాలన్నా, వారికి ఇళ్లు కావాలన్నా.. చాలా గట్టిగా సీఎం జగన్ ను ఆరాధిస్తే చాలు అంటున్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.
అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్లు ప్రభుత్వం మీడియాకు హెచ్చరికలు జారీ చేసింది. మహిళలు కనిపించే షోలు ప్రసారం చేయద్దుని..జర్నలిస్టులు బురఖా ధరించాల్సిందేననీ హుకుం జారీ చేసింది.
పిలిప్పీన్స్ మరియు రష్యాకు చెందిన ఇద్దరు జర్నలిస్ట్ లు-మారియా రెస్సా, దిమిత్రి మురటోవ్లు ను ఈ ఏడాదికిగాను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు శుక్రవారం రాయల్ స్వీడిష్ అకాడమీ