Home » JP NADDA
ఉత్తరాఖండ్ సీఎం తీరత్సింగ్ రావత్ రాజీనామా చేశారు. సీఎం పదవిని అధిష్టించిన నాలుగు నెలల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గానికి గురువారం (జూన్ 17) మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ వెళ్లనున్నారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా ఆయన తన సొంత నియోజకవర్గానికి వెళ్లనున్నారు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయల్దేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బృందానికి ప్రమాదం తప్పింది. ఈటల ఢిల్లీ నుంచి వస్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ విస్తరణకు తాను ప్రయత్నిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. పార్టీ ఇచ్చిన పనిని పూర్తి చేయడం జరుగుతుందని, రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తామన్నారు. పార్టీని పటిష్టస్థితికి తీసు
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం (జూన్ 14) ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు.
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొద్ది గంటల్లో బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీకి వెళ్లనున్న ఆయన... బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన ఈటల.. బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత.. తన నియోజకవర్గం హుజూ�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ సమావేశం జరిగింది. కరోనా సమయంలో మోర్చాలు, పార్టీ సేవ కార్యక్రమాల పనితీరు ఎలా ఉండాలనే దానిపై చర్చింరాు. ఈ సమీక్షలో జాతీయ ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల పాల్గొన్నారు. కరోనా అనంతర
బీజేపీ గూటికి ఈటల..!
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు మోడీ ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థతే కారణమని సోమవారం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC)ఆరోపించిన విషయం తెలిసిందే.