Home » JP NADDA
Vijayashanthi Shocking Comments : టీఆర్ఎస్ పై నటి విజయశాంత కీలక వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక…బెంబేలెత్తిపోతున్నారని విమర్శలు చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్..ఎంఐఎంతో కలిసి కుట్రలు చేస్తున్నారనంటూ సంచలన ఆరోపణలు గు�
pawan kalyan ghmc election campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. పవన్ తో గ్రేటర్ హైదరాబాద్ లో ప్రచారం నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. నిన్న నడ్డాతో జరిగిన పవన్ భేటీలో ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. బీజేపీ అభ్యర�
Swamy Gowd joined BJP : తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ బీజేపీలో చేరారు. బుధవారం బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. జేపీ నడ్డా సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల �
Pawan Kalyan meets JP Nadda : తిరుపతి ఉప ఎన్నికపై చర్చించామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. ఓ కమిటీ వేసి అభ్యర్థిని నిర్ణయిస్తామని చెప్పారు. బుధవారం బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డాతో పవన్ క�
pawan kalyan tirupati ticket: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తిరుపతి సీటుపై నడ్డాతో చర్చిస్తున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థిని బరిలోకి దింపాలని పవన్ భావిస్తున్నారు. అయితే అక్కడ తమ అభ్యర్థి పోటీ �
congress ex mla Alleti Maheshwar Reddy to join bjp: జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగులుతోంది. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి పార్టీని వీడుతున్నారు. ఆయన బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్
Union Minister of state G.Kishan reddy : ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపి జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపి నడ్డా సారధ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి
CAA will be implemented very soon అతి త్వరలోనే పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని అమల్లోకి వస్తుందని సోమవారం(అక్టోబర్-19,2020) బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు. వచ్చే ఏడాది వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ సంస్థాగత విషయాలపై స్థానిక నాయకులతో మాట్లాడ
త్వరలోనే ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. శనివారం ఒడిశా రాష్ర్ట కార్యనిర్వాహక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ఆయన… ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ�